telugu navyamedia

వార్తలు

ప్రభాస్‌ తల్లి పాత్రలో సీనియర్‌ నటి !

Vasishta Reddy
ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా

ఒకే రోజు వస్తున్న బాలయ్య, రవితేజ

Vasishta Reddy
బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే తెలుగు ఇండస్ట్రీలో సంచలనాల కాంబోగా పేరు తెచ్చుకుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం వీరి

శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ! : విజయసాయిరెడ్డి మరో సంచలనం

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై

టీలో మత్తు మందు కలిపి…పనిమనిషిని దారుణం

Vasishta Reddy
ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఇంటి పనిమనిషిపై… ఆ ఇంటికి వచ్చిన బంధువులు ఆత్మాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను ఆ ఇంటి యజమాని ఏకంగా వీడియో

మాటిస్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు, హీరో జయంత్ రెడ్డి

Vasishta Reddy
“ఇంటి”రియర్ అందాన్ని రెట్టింపు చేసే సరికొత్త గృహలంకరణ విధానాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 68 లో “మాటిస్” సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక కొత్త ఇంటీరియర్ కాన్సెప్ట్

బ్రేకింగ్ : వాహనాలపై కేంద్రం కీలక ప్రకటన.. 20 ఏళ్లు దాటితే అంతే

Vasishta Reddy
మూడవ సారి దేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశ పెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని

విజయ్ సేతుపతి చేతుల మీదుగా “A”ట్రైలర్!!

Vasishta Reddy
ప్రస్తుతం రాబోతున్న చిత్రాలలో “A” సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ప్రేక్షకుల

కేంద్ర మంత్రి నిర్మలమ్మ బడ్జెట్స్‌ హైలెట్స్ ఇవే….

Vasishta Reddy
దేశీయంగా తయారు చేసిన ట్యాబ్ ద్వారా బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌. హైలెట్స్ ఇవే…. 80మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్…

కేజీఎఫ్‌ మూవీకి సెలవు ఇవ్వండి… మోడీకి ట్వీట్‌..!

Vasishta Reddy
క‌ర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్‌”. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా

ఎంఐఎంకు అసలైన బంధువునని చెబుతారో లేదో కేసీఆర్ తేల్చుకోవాలి !

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌పై మరోసారి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు అసలైన బంధువు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. “టీఆరెస్ ఎమ్మెల్యేలు అయోధ్య రామాలయం అంశంలో

తెలంగాణ కరోనా అప్డేట్‌.. ఇవాళ ఎన్నంటే

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.94 లక్షలు దాటాయి కరోనా కేసులు.

ఇండియా కరోనా అప్డేట్‌..

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.07 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.