బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను బెంబేలెత్తిస్తుంటాడు భువనేశ్వర్ కుమార్. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. కానీ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఐదు టెస్ట్ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుండగా.. మరోవైపు గతేడాది వాయిదా
బొల్లారం లోని కంటోన్మెంట్ ఆసుపత్రిని సందర్షించి వ్యాక్సినేషన్ ను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. వెంటనే ఆసుపత్రిని కోవిడ్ గా కన్వర్ట్ చేయమని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి
టీమిండియా టెస్ట్ క్రికెటర్, హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి తనపై చేసే ట్రోలింగ్కు చాలాదూరం ఉంటాడు. కానీ తాజాగా ఓ నెటిజన్ చేసిన విమర్శకు దిమ్మదిరిగే సమాధానం
గూగుల్ పే యాప్ వినియోగదారులు ఇక నుంచి అమెరికా నుంచి భారత్, సింగపూర్ యూజర్లకు డబ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ కల్పించింది. ఈ మేరకు యూజర్లకు
ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో వీళ్లంతా బీసీసీఐ సూచనల మేరకు కోవిషీల్డ్ టీకా తీసుకున్నారు. సెకండ్ డోస్కు ఇబ్బంది తలెత్తకుండా యూఏఈలో లభించే కోవిషీల్డ్నే తీసుకోవాలని ఆటగాళ్లకు బీసీసీఐ
తెలంగాణలో రాష్ట్రం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అమలులో ఉండటంతో తెలంగాణ నుంచి వేలాదిమంది ఏపీకి వెళ్తున్నారు. భారీ సంఖ్యలో వాహనాల్లో
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు సిద్దమవుతున్న పేసర్ మహ్మద్ సిరాజ్.. తాజాగా మాట్లాడుతూ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘విరాట్ భయ్యా నాకు
పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు నుండి లాక్ డౌన్ అమలులోకి తెచ్చింది. దాంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేశారు.