ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో
నెల్లూరు జిల్లా తిన్నెలపొడికి చెందిన రిటైడ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి చెందారు. ఆనందయ్య వద్ద కంట్లో చుక్కలు వేసుకుని బతికానని కోటయ్య ఓ వీడియో ద్వారా చెప్పాడు.
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా
ప్రస్తుత కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. ఓ మ్యాచ్ సందర్భంగా జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ లాంటి క్రికెటర్ అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఆ
శ్రీలకంతో స్వదేశంలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఓ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి బ్యాట్స్మన్ పరుగు తీయకుండా అడ్డురావాలని బౌలర్కు
బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహబూబాబాద్, జగిత్యాల,
హార్లీ డేవిడ్సన్ బైక్పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు టీమిండియా యువ పేసర్ నవ్దీప్.
ఒలింపిక్స్ మెడల్ విన్నర్ సుశీల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యువ రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్ కుమార్ దాడి చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూనే ఉన్నారు వైఎస్ షర్మిల. ఇక తాజాగా ఇక్కడ న్యాయం కోసం రోడ్డెక్కాల్సిందే అని అన్నారు. విద్య, వైద్యం,