ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారణాసిలోమోదీతో కాంగ్రెసు నేత ప్రియాంక గాంధీ వాద్రా తలపడబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు
ఏపీ చరిత్రలో ఇంతటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికి ఈసీ బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం చంద్రబాబుతో సహా 15
కృతజ్ఞత, మానవత్వం రానురాను కనుమరుగవుతున్నాయి.. దానికి కారణం ఎంత సంపాదించినా ఆశ తీరకపోవడం.. అంటే తమది అత్యాశ అని ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అయితే అది వాళ్లకు
స్థానికంగా అల్లర్లు చేస్తున్న కొంతమంది కుర్రాళ్లు బుధవారం సాయంత్రం లివర్పూల్ వీధుల్లో వీరవిహారం చేస్తున్నారు. ఓ ఇంటి ముందు గుమిగూడి, విపరీతంగా గొడవ చేస్తుండటంతో 40 ఏళ్ల
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బాబు తన అసమర్థత, వైఫల్యాలను వ్యవస్థలపై తోసివేస్తున్నారని విమర్శించారు. 2014లో చంద్రబాబు ఈవీఎంలతోనే గెలిచాడని
టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ స్మార్ట్ఫోన్ యూజర్ల కోసం కొత్తగా ఇ-బుక్స్ యాప్ను తాజాగా లాంచ్ చేసింది. ఇందులో 70వేలకు పైగా పుస్తకాలను పుస్తక ప్రియుల కోసం
మనిషికి వైవాహిక జీవితం ఎంత ముఖ్యమో… శారీరక శుభ్రత కూడా అంతే ముఖ్యం. శారీరకంగా పరిశుభ్రంగా ఉంటేనే మనుషులకూ, మనసులకూ దగ్గరవుతారు. శారీరకంగా పరిశుభ్రత పాటించకపోతే ఏం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు విజయం సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అక్కడ జగన్ అధికారంలోకి వస్తున్నారని తెలిపారు.
తిరుమల క్షేత్రంలో సహజ శిల స్వామిగా వెలసినటువంటి శ్రీవేంకటేశ్వరస్వామికి, ఇల వైకుంఠం అయిన అఖిలాండ బ్రహ్మాండ కోటి రాయుడికి తెలుగు నూతన వికారి నామ సంవత్సరంలో అడుగిడిన