కేరళ సీపీఎం చీఫ్ కొడియేరి బాలకృష్ణన్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణన్ తన కుమారుడి అనైతిక ప్రవర్తనకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
దర్యాప్తు సంస్థలు పంజాజ్ నేషనల్ బ్యాంకు (పిఎన్బి)లో స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీలను స్వదేశానికి రప్పించేందుకు తీవ్రంగా
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ ముఖ్యనేతలతో యూరప్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలో ఏర్పడిన తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. నేతలు తాజా పరిణామాలను చంద్రబాబుకు
ఆలస్యం అయినా, దేశవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపిస్తూన్నాయి. దీనితో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఐఎండీ ప్రకారం..
గ్రామ వాలంటీర్ నియామకాల కోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా గ్రామ వాలంటీర్ లను నియమించాలని జగన్ సర్కారు నిర్ణయించింది.
వాతావరణ కాలుష్యం తో ఓజోన్ పోర దెబ్బతినడంతో ప్రమాదకరమైన కాంతి కిరణాలు భూమిపై ప్రసరిస్తున్నాయి. దీనితో భూమిపైకి ప్రసారమయ్యే అతినీలలోహిత, పరారుణ కిరణాలు మన శరీరానికి హాని
సోషల్ మీడియాలో కొంతమంది కావాలని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. కావాలనే అవతలి వారి మనసులను బాధ పెడుతుంటారు. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురికి కూడా ఇలాంటి
దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే
శ్రీలంకలో ఈస్టర్ సండే నాడు జరిగిన ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో అక్కడ అత్యవసర పరిస్థితి విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అక్కడ ఉగ్రముప్పు పొంచి ఉండటంతో అత్యయిక
జూలై 5న కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నేడు బడ్జెట్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభానికి ముందు భారతీయ