స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణాల గురించి మంగళవారం కొన్ని కీలక ప్రకటనలు చేసింది. పండుగ సీజన్ సందర్భంగా ఖాతాదారులకు రుణాల్లో రాయితీ
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు కొట్టినట్లు,
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా
కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుఈ రోజు పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రజలను కలుసుకున్నారు. కరకట్ట వెంట ప్రజలను పలకరించి, సమస్యలు అడిగి
తెలంగాణలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ యువకుడు కాలేజీ ఆవరణలోనే వేధించగా, అక్కడే ఉన్న విద్యార్థులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్
బీజేపీ నేతల పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్ పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా కేసీఆర్
బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామ వాలంటీర్లకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. కొత్తగా నియమితులైన గ్రామ వాలంటీర్లను ఉద్దేశిస్తూ మంత్రి
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. సీఎం యడియూరప్ప కేబినెట్ లో 17 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో
“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్
జమ్మూకశ్మీర్ విషయంలో ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు. జమ్మూకశ్మీర్ అంశాన్ని
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని