ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డిపై కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఆర్టీసీ డ్రైవర్ కోరేటి రాజు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో కార్మికుల జీవితాలతో
బాలీవుడ్ నటి దీపికా పదుకొణే చపాక్ సినిమాతో నిర్మాతగా మారింది. తన నిర్మాణంలో మహాభారత్ చిత్రాన్ని రెండో సినిమాగా రూపొందించాలని భావిస్తుందట. మధు మంతెనతో కలిసి మహాభారత్
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరికి విద్యార్థి మృతి చెందాడు.
ఇసుక కొరతతో రాష్ట్రంలో లక్షల మంది కార్మికులు పనులు కోల్పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ నేడు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు నమ్రతకు వేద ఆశీర్వచనము
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం తన తదుపరి సినిమాను చిరంజీవి హీరోగా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలో చిరు 152వ చిత్రాన్ని సెట్స్
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ చాలా ఆరోపణలు చేశారని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఆర్టీసీ విలీనంపై ఓ ప్రయోగం చేశారని, అక్కడ