telugu navyamedia

వార్తలు

మా భూములు ఇవ్వం..తెగేసి చెప్పిన విశాఖ రైతులు!

vimala p
విశాఖలో భూములు సేకరించడం కోసం అధికారులు రైతులను ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాకపోవడంతో మధ్యలోనే వెనుదిరిగారు పద్మనాభం మండలం తునివలసలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ 34

మేడారానికి పోటెత్తిన భక్తులు

vimala p
నేటి నుంచి జరిగే మేడారం సమ్మక్క –సారలమ్మ మహా జాతరకు ములుగు జిల్లా ఎస్‌ఎస్‌.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు

తెరాస మినిస్టర్ తలసానితో చిరంజీవి,నాగార్జున భేటీ

vimala p
ఫిబ్రవరి 4న హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ నివాసంలో.. చిరు, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. సినిమా రంగం అభివృద్ధికి సంబంధించి మంత్రి వారితో చర్చించినట్టు సమాచారం.

‘నిర్భయ’దోషుల స్టేపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ!

vimala p
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు: మంత్రి బొత్స

vimala p
సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని ఏపీ మెంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటే ప్రభుత్వానికి

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

vimala p
మొన్నటి వరకు భాక్తులతో కితకిట్లాడిన తిరుమల కొండలు చలి తీవ్రత పెరగడంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. స్వామివారి దర్శనం కోసం ఒక్క కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు

మద్యం సేవించలేదని..స్నేహితుడిపై దాడి

vimala p
తనతో కలిసి మద్యం సేవించలేదని స్నేహితుడిపై బీరుసీసాతో దాడికి పాల్పడిన ఘటన ఘటన హైద్రాబాద్ జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మచిలీపట్నం

ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గంలో మెట్రోరైలు

vimala p
హైదరాబాద్ నగరంలో ఈ నెల 7వ తేదీ నుంచి మరో మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. మెట్రోరైలు మొదటి దశలో చివరిదైన ఈ మార్గాన్ని ఎల్లుండి సాయంత్రం

విమానంలో బిడ్డకు జన్మనిచ్చిన థాయ్‌ మహిళ

vimala p
విమానంలో ఓ మహిళ ప్రసవించింది. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ(23) నిండు గర్బిని. అయినప్పటికీ ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్‌కు

తెనాలిలో చంద్రబాబు బహిరంగ సభ.. పాల్గొననున్న జేఏసీ నేతలు

vimala p
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈరోజు మధ్నాహ్నం మూడు గంటలకు నారాకోడూరు మీదుగా బయలుదేరిన చంద్రబాబు ర్యాలీ తెనాలిలోకి

రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు: మంత్రి ఐకె రెడ్డి

vimala p
ప్రభుత్వం రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని

సీఎం జగన్ తో అమరావతి రైతుల భేటీ

vimala p
ఏపీ సీఎం జగన్ ను రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఈ రోజు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో రైతులు భేటీ అయ్యారు.