విశాఖలో భూములు సేకరించడం కోసం అధికారులు రైతులను ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాకపోవడంతో మధ్యలోనే వెనుదిరిగారు పద్మనాభం మండలం తునివలసలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ 34
నేటి నుంచి జరిగే మేడారం సమ్మక్క –సారలమ్మ మహా జాతరకు ములుగు జిల్లా ఎస్ఎస్.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు
ఫిబ్రవరి 4న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మెగాస్టార్ నివాసంలో.. చిరు, నాగార్జునలతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. సినిమా రంగం అభివృద్ధికి సంబంధించి మంత్రి వారితో చర్చించినట్టు సమాచారం.
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పుపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. దోషుల క్షమాభిక్ష, క్యురేటివ్ పిటిషన్లు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు నిబంధనలు ఉంటాయని ఏపీ మెంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..శాసన మండలి ఛైర్మన్కు విచక్షణాధికారం ఉంటే ప్రభుత్వానికి
మొన్నటి వరకు భాక్తులతో కితకిట్లాడిన తిరుమల కొండలు చలి తీవ్రత పెరగడంతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. స్వామివారి దర్శనం కోసం ఒక్క కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు
తనతో కలిసి మద్యం సేవించలేదని స్నేహితుడిపై బీరుసీసాతో దాడికి పాల్పడిన ఘటన ఘటన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మచిలీపట్నం
విమానంలో ఓ మహిళ ప్రసవించింది. థాయ్లాండ్కు చెందిన మహిళ(23) నిండు గర్బిని. అయినప్పటికీ ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్కు
గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఈరోజు మధ్నాహ్నం మూడు గంటలకు నారాకోడూరు మీదుగా బయలుదేరిన చంద్రబాబు ర్యాలీ తెనాలిలోకి
ప్రభుత్వం రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని