telugu navyamedia

వార్తలు

మీరు కల్పించే భరోసా ఇదేనా..ఏపీ సర్కార్ పై దేవినేని ఫైర్

vimala p
లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరు మిర్చియార్డు, కోల్డ్ స్టోరేజ్ లలో రైతుల వద్ద

వాస్తవాలకు దూరంగా కేంద్ర ప్యాకేజీ: వినోద్‌ కుమార్

vimala p
లాక్‌డౌన్‌ కారణంగా కుదేలవుతోన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై

వలస కార్మికుల కోసం యూపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

vimala p
ఉత్తరప్రదేశ్‌ ఔరయలో నిన్న రెండు ట్రక్కులు ఢీకొని 25 మంది వలస కార్మికులు మరణించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. లాక్‌డౌన్‌తో సొంతూర్లకు వెళ్తున్న వలస

భారత్ లో 90,927 చేరిన కరోనా కేసుల సంఖ్య

vimala p
భారత్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల

పొడిగింపు…సడలింపు?

vimala p
లాక్ డౌన్ 3.0 నేటితో ముగియనుండగా మరోసారి పొడిగింపునకు రంగం సిద్ధమైంది. కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ, ఈ నెల 31

10 రోజుల చికిత్స తరువాత హోమ్ ఐసొలేషన్!

vimala p
రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రోగులకు చికిత్సా విధానం విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్‌

రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజిపై మరిన్ని వివరాలు!

vimala p
ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకంలో కేటాయింపుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా

వలస కార్మికుల సమస్యలు తెలుసుకున్న రాహుల్

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అనేక ఇబ్బందులేదేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వలస కార్మికులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలుసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టుపై కనీస పరిజ్ఞానం కూడా లేదు: మంత్రి అనిల్

vimala p
టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో కేవలం ముప్పై శాతం పనులు మాత్రమే చేసిందని మంత్రి అనిల్ ఉద్ఘాటించారు. పోలవరంలో ఒక భాగానికి సంబంధించిన రూ.18వేల కోట్ల వర్క్‌లో

కూలీల ఎక్స్ గ్రేషియాపై కన్నా అసంతృప్తి

vimala p
ఇటీవల ప్రకాశం జిల్లాలో వ్యవసాయ కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో మరణించగా, వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏపీ బీజేపీ

ఈ ఏడాది చివ‌రిలోగా క‌రోనా వ్యాక్సిన్: ట్రంప్

vimala p
ఈ ఏడాది చివ‌రిలోగా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్‌లోని రోజ్‌గార్డెన్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆప‌రేష‌న్ వార్ప్ స్పీడ్‌కు

భారత్, అమెరికా మైత్రి మరింత బలోపేతం కావాలి: మోదీ ట్వీట్

vimala p
మా మిత్ర దేశం భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా పంపిస్తున్నందుకు గర్విస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిపై