సినిమా పెద్దల మీటింగ్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినిమా షూటింగ్స్ కు అనుమతి కోరుతూ టాలీవుడ్ లో కొందరు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ
సూర్య, కార్తీ ఇద్దరూ తమిళ అగ్ర హీరోలు. అయినప్పటికీ వీరికి తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరో కలిసి ఇంతవరకు ఒక్క సినిమాలోనూ నటించలేదు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి విమర్శనాస్త్రాలు సందించారు. జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనటానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి తెలంగాణ కూడా ఆచితూచి అడుగులేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలలను దశలవారీగా తెరవాలని
కొండపోచమ్మ సాగర్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మర్కుక్ పంప్హౌస్లో చినజీయర్స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మోటార్లను ప్రారంభించారు.ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
“జబర్దస్త్” నుంచి యాంకర్ అనసూయ వెళ్ళిపోతుంది… ఆమె ప్లేస్లో హాట్ యాంకర్ మంజూష ఎంట్రీ ఇస్తుందట అంటూ వస్తున్న రూమర్స్పై యాంకర్ అనసూయ స్పందించారు. ఆమె మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఈ నెల 31న ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోహోమంత్రి అమిత్షా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి లాక్డౌన్పై అభిప్రాయాలను