టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మరోసారి దుబ్బాక ఎన్నికపై స్పందించారు. దుబ్బాక ఓటమితో కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని… భవిష్యత్తులో పార్టీలో కార్యకర్తలకు సముచిత
దుబ్బాకలో ఓటమిపై టీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టిసారించింది. ఫలితాలపై సమీక్షా చేసేందుకు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్, సీఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా. ఈ వైరస్ ఇంకా వ్యాక్సిన్ రాలేదు. కానీ దీని బారిన పడినవారు తమ రోగనిరోధక శక్తి కారణంగా బయటపడుతున్నారు. అయితే కరోనా వైరస్
ఏపీని వర్షాలు వదలడంలేదు. . గత కొన్ని రోజుల కింద కురిసిన వర్షాలతో ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ఏపీకి మరో గండం రాబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్ టోర్నీలో ఆటగాడిగా ఆరు సార్లు ఛాంపియన్ జట్టులో ‘హిట్మ్యాన్’ సభ్యుడు. కెప్టెన్గా ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్లోనూ ముంబైని ఛాంపియన్గా
మన సమాజంలో అక్రమ సంబంధాలు ప్రాణాంతకరం అనే విషయాలు అందరికి తెలిసిందే. బయటపడనంత వరకు ఇలాంటి సంబంధాలు బాగానే ఉంటాయి. బయటపడితేనే ఇబ్బందులు వస్తుంటాయి. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన
ఏన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్రేట్ల దాగుడుమూతల మధ్య యూఏఈ వేదికగా గత మంగళవారం ఐపీఎల్ 2020 ముగిసింది. అయితే
మేషం : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తులు వాహనం, ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుది. మీ పాత సమస్యలు పరిష్కారం