శ్రీనగర్ సమీపంలో నిన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరో తెలంగాణ జవాను వీరమరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా నాగెపల్లి గ్రామానికి చెందిన శాలిగాం శ్రీనివాస్ కాల్పుల్లో చనిపోయారు.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కేంద్రం క్లారీటీ ఇచ్చింది. ఉన్నత విద్యా సంస్థలలో పరీక్షల నిర్వహణకు కేంద్ర హోంశాఖ పచ్చ జెండా ఊపింది.
దేశంలో ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ విడుదల చేసేందుకు స్వదేశీ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. భారత్ బయోటెక్ తయారుచేసిన స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ను పరీక్షించేందుకు
ఆసియా దేశాల్లో వరుస భూకంపాలు సంభవించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలుత ఇండోనేషియాలోని ఉత్తర సెమరాంగ్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.6గా
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,831 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం
కరోనాతో విలయతాండవంతో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది మరణిస్తున్నారు. కానీ తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సోకిన 106 ఏళ్ల వృద్ధుడొకరు.. ఆస్పత్రిలో చికిత్సతో కోలుకుని
పంజాబ్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరగడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, లుధియానాలోని సెంట్రల్ జైలులో
ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా కరోనా అందరినీ
టీమిండియా కేప్తైన్ విరాట్ కోహ్లీపై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. కోహ్లీ భారత జట్టులో కెప్టెన్ గా కొనసాగుతూనే
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం వర్షాలకు అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే కరోనాతో