ఈ ఏడాది శబరిమల యాత్రకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని కేరళ దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్ తెలిపారు. కరోనా నిబంధనలకు
తల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకు సమాన వాటా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005
కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నామని రష్యా అనేకసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు రష్యా నుంచి కరోనా వైరస్కు తొలి వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో లో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఐసీఎంఆర్ ఆదేశాల
చిత్తూరు జిల్లాలో అరుదైన పక్షి కనిపించింది. ఈ పక్షి ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. బి.కొత్తకోట మండలం డేగాని పల్లిలో స్థానికులకు పొలాల్లో దూరంగా
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కామన్ డిస్ ప్లే లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబుపై శుభాకాంక్షల
ముంబయి మహానగరంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ముంబయిలో కరోనా సామాజిక సంక్రమణం దశకు చేరిందన్న అభిప్రాయాల నేపథ్యంలో
అర్చకుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి