ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. బాలుతో ఉన్న పరిచయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే.
మద్యంప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో మార్చి 22న మూతపడ్డ బార్లు తిరిగి తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ తెలంగాణ
ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం మరణం ప్రజలకు, సంగీతప్రియులకు తీరని లోటని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బాలు తనకు అత్యంత సన్నిహితుడని
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై టాలీవుడ్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహం చెన్నైలోని కోడంబాక్కంలో ఆయన నివాసం వద్దకు చేరుకుంది. ఎంజీఎం ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అప్పటికే ఆయన
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిదని
గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ రంగానికి బహుముఖ సేవలందించారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం బాలు
కరోనా కారణంగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చ్చాయి. సుదీర్ఘకాలం తర్వాత హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. దాదాపు 185
తెలంగాణలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం పల్లెలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మంత్రికి కరోనా సోకగా హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. అయినప్పటికీ