telugu navyamedia

సామాజిక

బాలు పాటను ప్రజలు మర్చిపోరు: జగ్గారెడ్డి

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. బాలుతో  ఉన్న పరిచయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగీతం అంటే అందరికి ప్రాణమే.

మద్యంప్రియులకు శుభవార్త..తెలంగాణలో ఇక బార్లు ఓపెన్..!

vimala p
మద్యంప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో మార్చి 22న మూతపడ్డ బార్లు తిరిగి తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ తెలంగాణ

బాలు మరణం సంగీతప్రియులకు తీరని లోటు: దత్తాత్రేయ

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం మరణం ప్రజలకు, సంగీతప్రియులకు తీరని లోటని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బాలు తనకు అత్యంత సన్నిహితుడని

బాలు దేశం గర్వించే గొప్ప గాయకుడు: బాలకృష్ణ

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై టాలీవుడ్ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ

చెన్నై ఇంటికి చేరుకున్న బాలు పార్థివదేహం

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహం చెన్నైలోని కోడంబాక్కంలో ఆయన నివాసం వద్దకు చేరుకుంది. ఎంజీఎం ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అప్పటికే ఆయన

బాలు లేరన్నా వార్త తీవ్రంగా కలచివేసింది: విజయశాంతి

vimala p
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిదని

బాలు మృతిపట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి

vimala p
ప్రముఖ గాయకుడు, సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్తతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. 6 భాషల్లో 40 వేలకు పైగా

బాలు కోలుకోవాలని యావత్ దేశం కోరుకుంది: పవన్ కల్యాణ్

vimala p
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. బాలు చనిపోయారని మధ్యాహ్నం తన ఆఫీసు సిబ్బంది తనకు

సినీ రంగానికి బాలు బహుముఖ సేవలు: కేసీఆర్

vimala p
గానగంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినీ రంగానికి బహుముఖ సేవలందించారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. సినీ సంగీతాన్ని తన గాత్రంతో మరోస్థాయికి తీసుకెళ్లిన గాయక దిగ్గజం బాలు

హైద్రాబాద్ లో రోడ్డేక్కిన సిటీ బస్సులు

vimala p
కరోనా కారణంగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చ్చాయి. సుదీర్ఘకాలం తర్వాత హైద్రాబాద్ నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. దాదాపు 185

తెలంగాణలో విజృభిస్తున్న కరోనా.. కొత్తగా 2,381 మందికి పాజిటివ్

vimala p
తెలంగాణ‌లో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం పల్లెలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమం!

vimala p
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మంత్రికి కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయినప్పటికీ