శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని
మేషం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. బంధువర్గం నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. వృషభం :
ఐసీడీఎస్ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి వన భోజనాలకు వెళ్లడం పై సూర్యాపేట కలెక్టర్ సస్పెన్షన్తోపాటు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సూర్యాపేట అర్బన్ ప్రాజెక్టులోని ఓ
మనసు బాగాలేకపోతే గుడికి వెళతాం. అయితే కొన్ని చోట్ల దయ్యాలు వదిలిస్తున్న దేవాలయాలు కూడా ఉండటం అరుదుగా చూస్తుంటాం. అలాంటి చోటుకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
ప్రముఖ టెలికాం సంస్థ జియో, తమ కస్టమర్లకు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జెస్ పేరుతొ కొంతమొత్తాన్ని రీఛార్జి రూపంలో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ క్రితం
నెల్లూరు కబాడిపాలెంకు చెందిన సింధూర్కుమార్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలో ఔట్సోర్సింగ్లో అటెండర్గా పని చేస్తున్న ఆయన్ని బుధవారం ఓ యువతి నిలదీసింది.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తోంది. వీటిల్లో ఆడపిల్లల కోసం కూడా ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో బాలిక సమృద్ధి యోజన కూడా
తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు, దారాలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మల్కాజిగిరి
రేపటి బాలల మంచి భవిష్యత్తుకు బాటలు వేసేలా బాల్యం తీర్చిదిద్దబడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాగా వారి పునాది
సంతానం కొరకు దంపతులు నోములు, పూజలు చేస్తారు. పెళ్లై చాలా సంవత్సరాలే అయినప్పటికీ పిల్లలు పుట్టకపోతే సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. సంతానం కోసం చాలా
మేషం : ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల నుంచి సహాయం అందుతుంది.ఆస్తి వివాదాలు తీరి లాభపడతారు. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగులకు పైస్థాయి నుంచి అభినందనలు. వృషభం