ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కోళ్లలో ప్రవేశించిందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో పుకార్లు రావడాన్ని అధికారులు ఖండించారు. కోళ్లకు కరోనా వైరస్ సోకుతుందని
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ పేరు మారింది. ప్రమాదకర ఈ వైరస్కు ‘కోవిడ్-2019’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కొత్త పేరు
టెలికాం సంస్థ వొడాఫోన్ తాజాగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ.499 కి ఓ నూతన ఈ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజుకు
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా రామ మందిర నిర్మాణం ప్రారంభంకానుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు.
ఈ నెల 12న సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సోమవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ప్రకటించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసులకు
10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసేందుకు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మానసిక
కరోనా వైరస్ దెబ్బకు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిలిపివేశారు. మందు బాబుల ఆటకట్టించే పోలీసులకు, ఇప్పుడు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు వద్దని ఆదేశాలు
ఈనెల 11 నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్ విభాగంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరె క్టర్, విభాగం హెడ్ డాక్టర్ మహ్మద్ అన్సారీ తెలిపారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటేత్తారు. స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయింది. భక్తుల క్యూ లైన్ నారాయణవనం ఉద్యాన