telugu navyamedia

సామాజిక

కోళ్లకు కరోనా వైరస్ .. అమ్మకాలపై నిషేధం!

vimala p
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కోళ్లలో ప్రవేశించిందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో పుకార్లు రావడాన్ని అధికారులు ఖండించారు. కోళ్లకు కరోనా వైరస్ సోకుతుందని

కరోనా వైరస్ పేరు మారింది.. ఇక నుంచి ‘కోవిడ్-2019’

vimala p
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ పేరు మారింది. ప్రమాదకర ఈ వైరస్‌కు ‘కోవిడ్-2019’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు

దిశ యాప్ సక్సెస్ : అధికారిణిని వేధించిన ఆకతాయి… మొదటి కేసు

vimala p
బాలికలు, మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టం, యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం జగన్ ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్

వొడాఫోన్‌ సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌!

vimala p
టెలికాం సంస్థ వొడాఫోన్‌ తాజాగా సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. రూ.499 కి ఓ నూతన ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు

రామ మందిర నిర్మాణానికి రూ. 10 కోట్ల విరాళం: మహావీర్ ట్రస్ట్

vimala p
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా రామ మందిర నిర్మాణం ప్రారంభంకానుంది. ఈ ఆలయ నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు.

భారీగా తగ్గిన ఉల్లి ధర.. కిలో రూ.30

vimala p
మొన్నటి వరకు కిలో రూ.200 పలికిన ఉల్లిధర ఇప్పుడు కిలో రూ.30 ధర పలుకుతోంది. నాణ్యతగల ఉల్లిగడ్డలు కూడా కిలో రూ.35 నుంచి రూ.40 వరకు అందుబాటులోకి

ఈ నెల 12న సివిల్స్ నోటిఫికేషన్: యూపీఎస్సీ

vimala p
ఈ నెల 12న సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సోమవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ప్రకటించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసులకు

మానసిక వైద్యులతో ప్రత్యేక తరగతులు

vimala p
10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసేందుకు మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మానసిక

కరోనా వైరస్ ఎఫెక్ట్..డ్రంకెన్ డ్రైవ్ లు బంద్!

vimala p
కరోనా వైరస్ దెబ్బకు కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిలిపివేశారు. మందు బాబుల ఆటకట్టించే పోలీసులకు, ఇప్పుడు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు వద్దని ఆదేశాలు

భారీగా తగ్గిన కూరగాయాల ధరలు!

vimala p
హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. ఈ సీజన్ లోనే అతి తక్కువ ధరలకు కూరగాయలు లభిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైనా కిలోకు రూ. 20 నుంచి

ఓయూలో అంతర్జాతీయ సదస్సు!

vimala p
ఈనెల 11 నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్స్‌ విభాగంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు డైరె క్టర్‌, విభాగం హెడ్‌ డాక్టర్‌ మహ్మద్‌ అన్సారీ తెలిపారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

vimala p
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటేత్తారు. స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయింది. భక్తుల క్యూ లైన్ నారాయణవనం ఉద్యాన