ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కాటుకు వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ ను అరికట్టేందుకు భారతదేశం పోరాటం చేస్తుంది. వైరస్ను నియంత్రంచడంలో భాగంగా స్వీయ గృహ నిర్బంధాన్ని
పంచాయతీ భవననాలకు పార్టీ రంగులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే రంగులను తొలగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. రాష్ట్ర
తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూరగాయల ధరలను పెంచి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. మార్కెట్ లలో కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ను ప్రజలు తప్పకుండా పాటించేలా చేయాలని రాష్ట్రాలకు కేంద్ర
ఈనెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడంతో జనం ముందస్తు కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైతు బజార్లు ఈరోజు ఉదయం నుంచి కిటకిటలాడుతున్నాయి.
నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలపై విస్తరించిన ఉపరితల
దేశంలో చాపకింద నీరులా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో శానిటైజర్ల ధరలను తగ్గించాలని నిర్ణయించినట్టు పలు కంపెనీలు స్పష్టం చేశాయి. జూన్ 30 వరకూ హ్యాండ్ శానిటైజర్ల ధరలను
అత్యవసరం అయితే తప్ప బ్యాంకుకు రావొద్దని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీవో) ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. వీలైనంత వరకు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారస్తులు అధిక రేట్లకు మాస్క్లు విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హైద్రాబాద్ నగరంలో దాడులు నిర్వహించారు.
కరోనా బాధితులు రోజు రోజుకు పెరుగుతుండడంతో హైదరాబాద్ లోని గాంధీ, చెస్ట్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డులన్నీ నిండిపోయాయి. దీంతో కింగ్ కోటి
ప్రపంచ దేశాలు కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా