లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సొంత పనిని సంతోషంగా చేస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుందని భావించిన కొందరు భర్తలు ఇంటి పనుల్లో భార్యకు
కరోనా వైయరస్ ను నియంత్రించేందుకు ఇండియా తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంపై, భారత ప్రధాని నరేంద్ర
మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తను సోషల్ మీడియలోకి అడుగు పెడుతున్న విషయం గురించి తెలుపుతూ స్వయంగా ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు.
చైనాలో కరోనా వైరస్ సృష్టించిన బీభత్సంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. మూడు వేలకు పైగా మరణాలతో చైనా అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.ఇంతలోనే
ఏపీలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు తమ
లాక్ డౌన్ లో భాగంగా రాష్ట్రంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే డాక్టర్లు, జర్నలిస్టులను కూడా అడ్డుకోవడం పట్ల పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమను
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖలు రాశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. వ్యక్తిగత
దేశవ్యాప్తంగా కరోన వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పారు. ఢిల్లీలో 24 గంటల్లో ఒక్క కరోనా కేసు
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఇదే అదనుగా కొంతమంది వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి