telugu navyamedia

సామాజిక

చీపురు పట్టిన పొన్నాల.. వంటగది శుభ్రం!

vimala p
లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సొంత ప‌నిని సంతోషంగా చేస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుందని భావించిన కొందరు భర్తలు ఇంటి పనుల్లో భార్యకు

కరోనాపై భారత్ చర్యలు సంతృప్తికరం: రష్యా అధ్యక్షుడు పుతిన్

vimala p
కరోనా వైయరస్ ను నియంత్రించేందుకు ఇండియా తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కోవిడ్-19 వ్యాప్తి నిరోధంపై, భారత ప్రధాని నరేంద్ర

సోషల్ మీడియాలోకి రానున్న చిరంజీవి..స్వాగతం పలుకుతూ నాగబాబు ట్వీట్!

vimala p
మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. తను సోషల్ మీడియలోకి అడుగు పెడుతున్న విషయం గురించి తెలుపుతూ స్వయంగా ఓ వీడియోను చిరంజీవి విడుదల చేశారు.

చైనాలో మరో వైరస్..”హంటాతో” ఓ వ్యక్తి మృతి!

vimala p
చైనాలో కరోనా వైరస్ సృష్టించిన బీభత్సంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. మూడు వేలకు పైగా మరణాలతో చైనా అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది.ఇంతలోనే

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు: ఏపీ డీజీపీ

vimala p
ఏపీలో కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు తమ

నర్సుపై దాడికి పాల్పడ్డ కరోనా పెషేంట్

vimala p
కేరళలోని ఓ ఆసుపత్రిలో ఆశా వర్కర్‌, నర్సు పై ఇద్దరు కరోనా పెషేంట్లు దాడికి పాల్పడ్డారు. ఒక రోగి నర్సుపై దాడి చేస్తే, మరో రోగి ఆశా

జర్నలిస్టులను అడ్డుకోవడంపై ఫిర్యాదులు: కేటీఆర్ ట్వీట్

vimala p
లాక్ డౌన్ లో భాగంగా రాష్ట్రంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే డాక్టర్లు, జర్నలిస్టులను కూడా అడ్డుకోవడం పట్ల పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమను

ఛార్జీలు లేకుండా ఏ ఏటీఎంలోనైనా నగదు తీసుకోవచ్చు: నిర్మలా సీతారామన్

vimala p
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోకేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో సోనియా లేఖలు

vimala p
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖలు రాశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలి: చంద్రబాబు

vimala p
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. వ్యక్తిగత

24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు: కేజ్రీవాల్

vimala p
దేశవ్యాప్తంగా కరోన వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పారు. ఢిల్లీలో 24 గంటల్లో ఒక్క కరోనా కేసు

లాక్‌డౌన్‌ సమయంలో ధరలు పెంచితే కఠిన చర్యలు: పౌర సరఫరాల శాఖ

vimala p
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఇదే అదనుగా కొంతమంది వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి