దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం దినపత్రికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రింట్ మీడియాకు లాక్డౌన్ నుంచి
కరోనా వైరస్ విజృంభించడంతో బ్రిటన్ అల్లాడిపోతోంది. ఈ మహమ్మారి ఇంగ్లండ్ లో కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ 24 గంటల్లోనే 888 మంది ప్రాణాలను బలి తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై పోరు జరుగుతుండగా జమ్ముకశ్మీర్లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. జవాన్ల శిభిరాలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా సోపోర్ టౌన్లో 179
కారోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా ప్రభావం రంజాన్ పండుగపైనా పడింది.
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధిగాంచిన టర్కీ దేశంలో కరోనా వైరస్ విలయాతాండవం చేయడంతో కళకళలాడే అనేక టూరిస్ట్ స్పాట్లు ఇప్పుడు నిర్మానుషంగా
(గుంటూరు హోటల్స్ నిర్వహణ పై రవీంద్రనాథ్ ముక్కామల గారి ప్రత్యేక కథనం) అప్పటి కాలంలో గుంటూరు హోటల్స్ ఒంటిగది పెంకు టింట్లో నడిపేవారు. అయినపట్టికీ రుచిలో మాత్రం
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలు జంతువులు
లాక్డౌన్ కారణంగా మధ్యలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 30