telugu navyamedia

సామాజిక

ఏపీఎస్ ఆర్టీసీ అడ్వాన్స్ టికెట్ల బుక్.. రిఫండ్ చేస్తున్న అధికారులు

vimala p
ఈ నెల 16వ తేదీ నుంచి లాక్ డౌన్ ను తొలగిస్తారన్న ఆలోచనతో చాలా మంది ప్రయాణాలకు సిద్దమయ్యారు. ఈ నెల తొలి వారంలో ఆన్ లైన్

దినపత్రికల విషయంలో “మహా”ప్రభుత్వం కీలక నిర్ణయం

vimala p
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం దినపత్రికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రింట్ మీడియాకు లాక్‌డౌన్ నుంచి

తప్పు చేస్తే మాత్రం చర్యలు.. చైనాకు ట్రంప్ వార్నింగ్

vimala p
గత సంవత్సరం డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ 1.57 లక్షల మందికి పైగా ప్రజలు మరణించారు. చైనాపై చర్యల

బ్రిటన్‌లో కరోనా కల్లోలం .. 5,464కు చేరిన కేసుల సంఖ్య

vimala p
కరోనా వైరస్ విజృంభించడంతో బ్రిటన్‌ అల్లాడిపోతోంది. ఈ మహమ్మారి ఇంగ్లండ్ లో కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ 24 గంటల్లోనే 888 మంది ప్రాణాలను బలి తీసుకుంది.

క‌శ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు.. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతి

vimala p
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై పోరు జరుగుతుండగా జ‌మ్ముక‌శ్మీర్‌లో మాత్రం ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. జవాన్ల శిభిరాలే ల‌క్ష్యంగా వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా సోపోర్‌ టౌన్‌లో 179

రంజాన్ మాసం సందర్భంగా ఆంక్షలు!

vimala p
కారోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా ప్రభావం రంజాన్ పండుగపైనా పడింది.

వరలక్ష్మీ వ్రత కథ మీకు తెలుసా…

vimala p
ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను,

కరోనా కట్టడికి టర్కీలో.. వయసును బట్టి ఆంక్షలు!

vimala p
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధిగాంచిన టర్కీ దేశంలో కరోనా వైరస్ విలయాతాండవం చేయడంతో కళకళలాడే అనేక టూరిస్ట్ స్పాట్లు ఇప్పుడు నిర్మానుషంగా

నాడు గుంటూరు హోటల్స్ పెంకుటింట్లో నడిపేవారు!

vimala p
 (గుంటూరు హోటల్స్ నిర్వహణ పై రవీంద్రనాథ్ ముక్కామల గారి  ప్రత్యేక కథనం)  అప్పటి కాలంలో గుంటూరు హోటల్స్ ఒంటిగది పెంకు టింట్లో నడిపేవారు. అయినపట్టికీ రుచిలో మాత్రం

కైట్‌ ఫెస్టివల్ చేసుకున్న వానరుడు… వీడియో వైరల్

vimala p
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలు జంతువులు

జాతీయ ర‌హ‌దారుల‌పై..ఈనెల 20 నుంచి టోల్ వ‌సూల్!

vimala p
దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వ‌ర‌కు కేంద్రం పొడ‌గించిన విష‌యం తెలిసిందే. కానీ ఈనెల 20వ తేదీ నుంచి జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ టాక్స్ వసూల్

‘లాక్’ తీస్తే మే నెలలో పది పరీక్షలు!

vimala p
లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 30