telugu navyamedia

సామాజిక

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనతో నిలిచిన శ్రామిక్ రైళ్లు

vimala p
విశాఖ శివారు ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో వలస కూలీలను

కరోనాతో ఢిల్లీ కానిస్టేబుల్ మృతి..రూ.కోటి ఎక్స్ గ్రేషియా!

vimala p
ఢిల్లీ లోని భరత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అమిత్ కుమార్ (31) కానిస్టేబుల్ కరోనాతో మృతి చెందాడు. కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను

బెంగాల్ లో భారీ సంఖ్యలో ఫ్లూ బాధితులు!

vimala p
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో వ్యాధి సోకడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో భారీ

మూడు కిలోమీటర్ల క్యూలైన్ .. వైన్ షాప్ గిన్నిస్ బుక్ రికార్డు

vimala p
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా చాలా మండి ఇళ్లకే పరిమితమవుతున్నారు. కేంద్రం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో వైన్

ఏపీలో విజృంభిస్తున్న కరోనా..విజయనగరంలో తొలిసారిగా పాజిటివ్‌

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి

నేటి నుంచి ఆర్టీఏ సేవలు పున:ప్రారంభం

vimala p
నేటి నుంచి తెలంగాణలో రోడ్డు ట్రాన్స్ పోర్టు అథారిటి (ఆర్టీఏ) సేవలు ప్రారంభమయ్యాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్సులు, డూప్లికేట్ డాక్యుమెంట్స్ తదితర సేవల

విశాఖ ఘటనలో మృతుల కుటుంబాలకు వెంకయ్య సానుభూతి

vimala p
విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషాద ఘటన తనను ఎంతగానో కలచి వేసిందని వెంకయ్య పేర్కొన్నారు.

పది పరీక్షల నిర్వహణపై ఏపీ మంత్రి క్లారిటీ

vimala p
ఏపీలో పదవ తరగతి నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తర్వాతే టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. టెన్త్‌

ప్రజా రవాణాకు త్వరలో అనుమతి: గడ్కరీ

vimala p
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాకు త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రహదారులు

కర్ణాటకలో వలస కార్మికులకు షాక్.. రైళ్లను రద్దు చేసిన ప్రభుత్వం

vimala p
స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికుల ఆశలపై కర్నాటక ప్రభుత్వం నీళ్లు చల్లింది. వలస కార్మికుల కోసం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. కర్ణాటక నుంచి ప్రత్యేక

కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో తయారు కాదు: డేవిడ్‌ నబారో

vimala p
రెండుమూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని చాలా దేశాలు చెప్తున్నాయి. కానీ, అందులో నిజం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్త డేవిడ్ నబారో పేర్కొన్నారు. కరోనా

ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

vimala p
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌