కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో వ్యాధి సోకడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో భారీ
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి
నేటి నుంచి తెలంగాణలో రోడ్డు ట్రాన్స్ పోర్టు అథారిటి (ఆర్టీఏ) సేవలు ప్రారంభమయ్యాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, డ్రైవింగ్, లెర్నింగ్ లైసెన్సులు, డూప్లికేట్ డాక్యుమెంట్స్ తదితర సేవల
విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషాద ఘటన తనను ఎంతగానో కలచి వేసిందని వెంకయ్య పేర్కొన్నారు.
ఏపీలో పదవ తరగతి నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా లాక్డౌన్ను ఎత్తివేసిన తర్వాతే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. టెన్త్
దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కొద్దిపాటి నియంత్రణలతో ప్రజా రవాణాకు త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రహదారులు
స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికుల ఆశలపై కర్నాటక ప్రభుత్వం నీళ్లు చల్లింది. వలస కార్మికుల కోసం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. కర్ణాటక నుంచి ప్రత్యేక
రెండుమూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని చాలా దేశాలు చెప్తున్నాయి. కానీ, అందులో నిజం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్త డేవిడ్ నబారో పేర్కొన్నారు. కరోనా
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎంసెట్తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్