భారత్ పై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ జర్నలిస్టుకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి నగ్మా మద్దతు పలకడం వివాదస్పదంగా మారింది. ‘మైనార్టీలు ఎదుర్కొంటున్న
ఇంతకు ముందు తాము వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకునేవారమని, ఇప్పుడు మాత్రం ప్రతిరోజు చేయించుకుంటామని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్కి వ్యక్తిగత భద్రతా
ఈ రోజు తెల్లవారు జామున మహారాష్ట్రలోని ఔరంగాబాద్ చోటుచేసుకున్న రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రమాదంలో మంది వలస కార్మికులు మృతిచెందడంపై తీవ్ర
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా దూసుకుపోతుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో రికవరీ రేటు పెరిగిందని, మరణాల రేటు 2.2
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితులు కొలిక్కి వచ్చి రవాణాను తిరిగి ప్రారంభిస్తే తీసుకోవాల్సిన
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకొంది. ‘కరోనా’ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
వచ్చే నెల రెండో వారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ వ్యాల్యుయేషన్, పదో తరగతి పరీక్షల