కరోనా వ్యాప్తి హైదరాబాదులో లేదు అని జబ్బలు చరిచింది గవర్నమెంటు. అవును అప్పట్లో నిజంగా లేదు. మర్కజ్ తర్వాత హైదరాబాదులో వేగంగా పెరిగింది. కరోనా ఎక్కువగా లేకపోయినా
కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలపడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జాప్యం చేసిందని పలు దేశాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ
ముంబై మహానగరంలో నిన్న ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై, రత్నగిరి, రాయ్గఢ్, పాల్గఢ్, థానేలలో
అమెరికాలో మళ్లీ కరోనా మహోగ్రరూపం దాల్చడంతో అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొన్నటి వరకు అగరరాజ్యాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి ఆ తర్వాత కొంత తగ్గుముఖం
తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్లో కరోనా కేసులు భయపెట్టే స్థాయిలో పెరుగుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఈ మహమ్మారి బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు
ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభించలేదని విచారణ సందర్భంగా కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. క్యాబినెట్ భేటీలో తుది
తెలంగాణలో కరోనా చికిత్సా కేంద్రంగా ఉన్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో డైట్ ను మార్చారు. కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి పోషకాలతో కూడిన
ఆంధ్రప్రదేశ్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 38,898 శాంపిళ్లను పరీక్షించగా మరో
కరోనాకు వ్యాక్సిన్ కోసం పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. సంస్థ ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబారో ప్రపంచ జనాభాకు సరిపడే
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశముందని వస్తున్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీ వాసులు స్వస్థలాలకు ప్రయాణం అవుతున్నారు.