telugu navyamedia

సామాజిక

జగన్ క్యాంప్ ఆఫీస్ సిబ్బందికి కరోనా!

vimala p
కరోనా వైరస్ అన్నీ శాఖల వారిని టచ్ చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో

హైదరాబాదు ఖాళీ – కొన్ని కఠిన నిజాలు

vimala p
కరోనా వ్యాప్తి హైదరాబాదులో లేదు అని జబ్బలు చరిచింది గవర్నమెంటు. అవును అప్పట్లో నిజంగా లేదు. మర్కజ్ తర్వాత హైదరాబాదులో వేగంగా పెరిగింది. కరోనా ఎక్కువగా లేకపోయినా

కరోనా వైరస్ గురించి చైనా కంటే ముందే తెలిపాం: డబ్ల్యూహెచ్

vimala p
కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి తెలపడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జాప్యం చేసిందని పలు దేశాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ

భారీ వ‌ర్షాలతో ముంబై అతలాకుతలం..రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన ఐఎండీ

vimala p
ముంబై మహానగరంలో నిన్న ఉద‌యం నుంచి కురిసిన భారీ వ‌ర్షాలకు ప‌లు ప్రాంతాలు ఇప్ప‌టికే నీట‌మునిగాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై, రత్నగిరి, రాయ్‌గఢ్, పాల్‌గఢ్, థానేలలో

అమెరికాలో కరోనా మళ్లీ మహోగ్రరూపం.. 24 గంటల్లో 55 వేల కేసులు!

vimala p
అమెరికాలో మళ్లీ కరోనా మహోగ్రరూపం దాల్చడంతో అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొన్నటి వరకు అగరరాజ్యాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి ఆ తర్వాత కొంత తగ్గుముఖం

కరోనా ఎఫెక్ట్.. హైద్రాబాద్ లో రోడ్లు ఖాళీ

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్‌లో కరోనా కేసులు భయపెట్టే స్థాయిలో పెరుగుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా!

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఈ మహమ్మారి బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు

ఆన్‌లైన్ క్లాసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ!

vimala p
ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభించలేదని విచారణ సందర్భంగా కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. క్యాబినెట్ భేటీలో తుది

గాంధీ ఆసుపత్రిలో అందరికీ ఒకే మెను!

vimala p
తెలంగాణలో కరోనా చికిత్సా కేంద్రంగా ఉన్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో డైట్ ను మార్చారు. కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి పోషకాలతో కూడిన

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్..కొత్తగా 837 మందికి కరోనా

vimala p
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 38,898 శాంపిళ్లను పరీక్షించగా మరో

2021 నాటికి వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదు: డబ్ల్యూహెచ్‌వో

vimala p
కరోనాకు వ్యాక్సిన్‌ కోసం పలు దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. సంస్థ ప్రతినిధి డాక్టర్‌ డేవిడ్‌ నబారో ప్రపంచ జనాభాకు సరిపడే

హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ భయం.. ఏపీకి తరలుతున్న జనం!

vimala p
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశముందని వస్తున్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఏపీ వాసులు స్వస్థలాలకు ప్రయాణం అవుతున్నారు.