పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని 229 మందిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం…సికింద్రాబాద్
కొడుకు లెక్క చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి ప్రాణాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని కేవీబీపురం మండలంలో జరిగిందీ ఘటన. మండలంలోని కున్నంకళత్తూరుకు చెందిన మోహన్,
ఆన్లైన్లో షర్ట్ ఆర్డర్ చేసిన ఓయువకుడు సైబర్ క్రైం నేరగాళ్ల బారినపడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైం
విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటన కోసం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. భద్రత కారణాల
హైదరాబాద్ లోని పటాన్ చెరులో నారాయణ కాలేజి విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు తరలించే క్రమంలో ఆమె
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఈ ఘటన
ఉద్యోగం నుంచి తొలగించడంతో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. తుపాకితో కంపెనీలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా