telugu navyamedia

క్రైమ్ వార్తలు

పావలా వడ్డీ ఆశ చూపి..229 మందిని మోసం

vimala p
పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని 229 మందిని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం…సికింద్రాబాద్‌

కుప్పకూలిన ప్రహరి గోడ.. ముగ్గురు చిన్నారులు మృతి

vimala p
హైదరాబాద్ నగరంలో ప్రహరి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మంగర్ బస్తీలోని అఫ్జల్

ప్లెక్సీ కడుతుంటే విద్యుత్ షాక్ .. సీఎం జగన్ క్లాస్ మేట్ దుర్మరణం!

vimala p
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లెక్సీ కడుతుంటే విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జరిగింది.

మందలించినా మారని కొడుకు.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

vimala p
కొడుకు లెక్క చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి ప్రాణాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని కేవీబీపురం మండలంలో జరిగిందీ ఘటన. మండలంలోని కున్నంకళత్తూరుకు చెందిన మోహన్,

వెబ్‌సైట్‌లో రూ.500 షర్ట్ ఆర్డర్.. బ్యాంకు ఖాతా నుంచి లక్ష డ్రా

vimala p
ఆన్‌లైన్‌లో షర్ట్ ఆర్డర్ చేసిన ఓయువకుడు సైబర్ క్రైం నేరగాళ్ల బారినపడి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. హైదరాబాద్‌ సైబర్ క్రైం

సోషల్ మీడియా యాప్స్ పై కేసు నమోదు

vimala p
సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ లపై హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఇండియాలో సోషల్ మీడియా యాప్స్

చంద్రబాబు అరెస్ట్.. వీఐపీ లాంజ్ కు తరలింపు!

vimala p
విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటన కోసం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. భద్రత కారణాల

ఢిల్లీ అల్లర్లలో 34కు చేరిన మృతుల సంఖ్య!

vimala p
ఈశాన్య ఢిల్లీలో గ‌త మూడు రోజుల క్రితం సీఏఏ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య

ప్రశాంత్ కిషోర్‌పై ఛీటింగ్ కేసు

vimala p
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై పట్నా పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రశాంత్ కిషోర్ తన కంటెంట్‌ను దొంగిలించి ‘బీహార్ కి బాత్’ ప్రచారానికి

బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్ పై బదిలీ వేటు!

vimala p
హైదరాబాద్ లోని పటాన్ చెరులో నారాయణ కాలేజి విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు తరలించే క్రమంలో ఆమె

కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

vimala p
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఈ ఘటన

కంపెనీలోకి చొరబడి కాల్పులు.. అమెరికాలో ఆరుగురు మృతి

vimala p
ఉద్యోగం నుంచి తొలగించడంతో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. తుపాకితో కంపెనీలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా