తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్యప్రాణుల వేట కేసులో నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్న శ్రీలం రంగయ్య పోలీస్స్టేషన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట హత్యల విషయమై వరంగల్ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. 72 గంటల్లోనే కేసు మిస్టరీని చేధించిన పోలీసులు
మహారాష్ట్రంలోని నాందేడ్ పట్టణంలో శనివారం రాత్రి ఇద్దరు సాధువులు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సాధువుల మృతదేహాలు కనిపించడం దిగ్భ్రాంతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. గదిరాస్ పోలీసు స్టేషన్ పరిధిలోని మంక్పాల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్
పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఊహించని విధంగా ఎస్సై పట్టుబడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోచోటు చేసుకుంది. నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట
లాక్డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన కర్ణాటక వ్యక్తి స్వస్థలానికి వెళ్లేందుకు మరోమార్గం లేక ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. అయితే కొత్త వ్యక్తి వ్యక్తి డ్రైవర్ సీట్లో
పాకిస్థాన్ లోని కరాచీ సమీపంలో విమాన ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కి చెందిన ప్రయాణికుల విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి ఎన్హెచ్-65పై ఆగివున్న లారీని ఎర్టీగా కారు అదుపుతప్పి వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు
తాడేపల్లిగూడెంకు చెందిన ఉన్నమట్ల లోకేశ్ అనే జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్త లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనను వేధిస్తున్నారనే కారణంతో నిన్న రాత్రి పోలీసు స్టేషన్లో