ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా కాన్పూర్ ఐజీ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. కొన్నిరోజుల క్రితమే బెయిల్ పిటిషన్ పై వాదనలు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో పోలీసులపై క్రిమినల్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. కరుడుగట్టిన నేరస్థుడు
మయన్మార్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాచిన్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రంగురాళ్ల గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 113 మంది దుర్మరణం
తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ముఖానికి మాస్కులు ధరించకుండా బహిరంగంగా చక్కర్లు కొడుతున్న 67,557 మందిపై కేసులు నమోదు
వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వర ప్రసాద్(పీవీపీ)పై ఇటీవల హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. తన
జమ్మూకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.వఘామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు ముందస్తు సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్కు చెందిన రాష్ట్రీయ
హిందూ సాంప్రదాయాన్ని పాటించని భార్య తనకు వద్దని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ముఖానికి బొట్టు, కాళ్లకు మెట్టెలు పెట్టుకోని భార్య వద్దని విడాకుల కోసం పిటిషన్
గాల్వన్ లోయ వద్ద చైనా దుశ్చర్యలకు పాల్పడుతోన్న నేపథ్యంలో ఆ దేశానికి బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ముఖ్యమైన 59