శ్రీనగర్ సమీపంలో నిన్న ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరో తెలంగాణ జవాను వీరమరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా నాగెపల్లి గ్రామానికి చెందిన శాలిగాం శ్రీనివాస్ కాల్పుల్లో చనిపోయారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూరు సమీపంలోని బిక్రూ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్కౌంటర్ అనంతరం గ్యాంగ్స్టర్ వికాశ్
ఆసియా దేశాల్లో వరుస భూకంపాలు సంభవించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తొలుత ఇండోనేషియాలోని ఉత్తర సెమరాంగ్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.6గా
ట్రైనీ ఐఏఎస్ అంకిత్ వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కాల్వల గ్రామంలో పర్యటించిన ఆయన… విధి నిర్వహణలో భాగంగా పొలాల్లోకి వెళ్లారు. ఇటీవల కురుస్తోన్న
కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఓ జర్నలిస్ట్ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన 34
ఒడిశాలోని కందమాల్ జిల్లా అటవీప్రాంతంలో తుపాకుల మోతమోగింది. సిర్లా అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గంగూ ప్రాంతంలో ఈ ఉదయం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్పై దాడికి దిగారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి ఊరేగింపులో డ్యాన్సులతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వరుడుతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే
కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్తితి నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల