టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. కలకత్తా 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన నాదెండ్ల మండలంలోని గణపవరం
దేశంలో బంగారానికి 70 శాతం డిమాండ్ పడిపోయినట్టు ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ మేరకు ‘క్యూ2 బంగారం డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో నివేదికను విడుదల
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ నకిలీ వైద్యురాలు డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతోంది. పీపీఈ కిట్ ధరించి మరీ… రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది. కరోనా
సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య దురదృష్టకరమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇతర వ్యక్తులతో పరిచయం పెంచుకుంది..వారితో సన్నిహితంగా మెలిగేది..ఈ విషయం 9వ భర్తకు తెలిసింది. వారించాడు. వినిపించుకోలేదు. చివరకు ఆమెను
రక్షా బంధన్ సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలో స్వీట్ కొన్న వాళ్లకు మాస్కు ఫ్రీగా అందిస్తున్నారు. కరోనా కట్టడి కోసం దుకాణాదారులు ఇందుకు సహకరించాలని పంజాబ్ సీఎం అమరీందర్
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఊపందుకుంది.ఈ రోజు పులివెందులకు చెందిన వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు
ఒక యువకుడి జీన్స్ ప్యాంటులోకి విషపూరిత పాము దూరగా ఆ యువకుడు రాత్రంతా కదలకుండా నిల్చొని జాగారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలో జరిగింది.
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చేపట్టారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న గెస్ట్ హౌస్ నుంచి సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.