telugu navyamedia

క్రైమ్ వార్తలు

మదనపల్లి జంట హత్య కేసులో మరో ట్విస్ట్‌ !

Vasishta Reddy
మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్‌, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం

హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై కొడవలితో దాడి

Vasishta Reddy
పోలీసులు నేరాలను అదుపు చేయడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..నేరాలను మాత్రం ఆపలేక పోతున్నారు. ఓ వైపు కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్ ను చేపట్టి రౌడీ షీటర్ల

భారీ అగ్ని ప్రమాదం..15 మంది మృతి‌

Vasishta Reddy
బంగ్లాదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా.. 400 మంది

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు దుర్మరణం

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఏపీలో మరో

ఏపీలో పోలీస్‌శాఖలో తీవ్ర విషాదం : షటిల్ ఆడుతూ సీఐ ఆకస్మిక మృతి

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సీఐ షటిల్‌ ఆడుతూ హఠాత్తుగా మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన

విషాదం..దాగుడుమూతలాటలో ఐదుగురు చిన్నారులు మృతి

Vasishta Reddy
రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. దాగుడు మూతలాట కారణంగా ఏకంగా ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ధాన్యం నిల్వచేసే కంటైనర్‌ళోకి దూకడంతో ఈ

వైసీపీ కార్పొరేటర్‌ అనుమానస్పద మృతి

Vasishta Reddy
ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 95 శాతం పైనే మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. అటు

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు పదో తరగతి విద్యార్థులు మృతి

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఏపీలో  మరో

అత్యాచారయత్నం..కామాంధుడి మర్మాంగం కోసేసిన మహిళ

Vasishta Reddy
దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా…ఎన్‌కౌంటర్లు, ఉరిశిక్షలు అంటూ ఎన్ని చేసినా… మహిళలపై అఘాయిత్యాలకు బ్రేక్‌ పడటం లేదు. మహిళలు కనిపించగానే.. రేప్‌లు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు

అబ్బాయిలతో ఫోన్‌ లో అతిగా యువతి.. తల్లి మాటలకు

Vasishta Reddy
కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడొద్దని మందలించినందుకు యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొడ్డబళ్లాపుర పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో స్నేహ అనే

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆర్టీసీ ఉద్యోగులు మృతి

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా తెలంగాణలో మరో

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Vasishta Reddy
వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌-భూపాలపట్నం రహదారి 163 హైవేపై ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద శుక్రవారం తుఫాన్‌ వాహనం ఆటోను ఢీకొట్టిన ఘటనలో