రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్ స్పీడ్తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఉత్తర మెక్సికో
ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొంచెం ఛాన్స్ దొరికితే చాలు.. అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి ఎక్కువగా ఎమ్మెల్యే,
ఇండోనేషియాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల కనీసం 44 మంది మృతి చెందారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారని విపత్తు సహాయ సంస్థ
చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులు, పోలీసుల మధ్య 3 గంటల పాటు.. ఎన్కౌంటర్ జరిగింది.
యూపీలోని మీరట్లో ఓ కామాంధుడు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. టెన్త్ క్లాస్ చదువుతున్న బాలికను అత్యాచారం చేసి.. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులుగా
ఫలించని మన ప్రేమ కధను మళ్ళీ వ్రాస్తాను ఉషోదయంలేని విషాదపు చీకటిని మళ్ళీ నాకందిస్తావని తెలిసే… నువ్వు విరిచేసిన మన ప్రేమ మొక్కకు మళ్ళీ కొంచెం నీళ్ళేస్తాను
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అంతర్గారం మండలం ఈసంపేటలో విషాదం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు కలుషిత ఆహారం తిని మృతి చెందారు. మంగళవారం రోజు
తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదని మనస్తాపం చెందిన కేయూ విద్యార్థి పురుగుల మందు తాగి