telugu navyamedia

క్రైమ్ వార్తలు

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం….దుకాణాలు దగ్ధం, 10 లక్షలు ఆస్తి నష్టం

Vasishta Reddy
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలోని దుకాణాలలో భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఘోర ప్రమాదం : బస్సు బోల్తా..ఏకంగా10 మంది

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా సూర్యాపేట జిల్లాలో

గుజరాత్ లో కోవిడ్ ఆస్పత్రిలో ఘోర ఆగ్ని ప్రమాదం : 14 మంది మృతి

Vasishta Reddy
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ

పుణ్యక్షేత్రంలో ఘోర ప్రమాదం : 44 మంది మృతి

Vasishta Reddy
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ

యాంకర్ శ్యామలకు షాక్ : ఆమె భర్తపై చీటింగ్ కేసు పెట్టిన ఓ లేడి

Vasishta Reddy
యాంకర్ శ్యామలకు షాక్ తగిలింది. ఆమె భర్త నర్సింహారెడ్డి పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. కోటి రూపాయలు తీసుకొని తిరిగి

కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం…82 మంది మృతి

Vasishta Reddy
ఇరాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి నిన్న 23

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం : స్పాట్ లో ఇద్దరు మృతి

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా తిరుపతిలో ఆర్టీసీ

కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం…23 మంది మృతి…

Vasishta Reddy
ఇరాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 23 మంది కరోనా రోగులు

తెలంగాణలో దారుణం.. ఆక్సిజన్‌ లేక అక్కాచెల్లెళ్ల మృతి

Vasishta Reddy
ఆక్సిజన్‌ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆస్పత్రులు తిరిగినా ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లోనే తుది శ్వాస విడిచింది. ఈ ఘటన సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండిలో జరిగింది.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం : స్పాట్ లోనే ముగ్గురు మృతి

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఏపీలోని గుంటూరు

తీన్మార్ మల్లన్నకు దిమ్మతిరిగే షాక్..

Vasishta Reddy
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్మార్‌ మల్లన్న…అలీయాస్‌ నవీన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారారు. ఎందుకంటే.. నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ

ఘోర ప్రమాదం : బోటు బోల్తా..130 మంది మృతి

Vasishta Reddy
మద్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా లిబియా తీరంలో ఓ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో యూరప్ కు వెళుతున్న 130 మంది అక్రమ