telugu navyamedia

క్రైమ్ వార్తలు

చెక్ పోస్టు గెట్ ను ఢీకొని యువకుడు మృతి.. వీడియో వైరల్

Vasishta Reddy
లాక్ డౌన్ వేళ అతి వేగంగా బైక్ నడపడం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే బైక్ నడిపిన వ్యక్తి తప్పించుకోగా.. వెనక కూర్చున్న

హైదరాబాద్ లో బాల్యవివాహం : నేడే పెళ్లి.. అంతలోనే

Vasishta Reddy
16 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి తలపెట్టిన తల్లిదండ్రుల ప్రయత్ననాన్ని కీసర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన చిన్న

హైదరాబాద్ లో విషాదం : ఐస్ క్రీం తిని యువకుడు మృతి

Vasishta Reddy
ఈ మద్య కాలంలో ఇంట్లో తినకుండా.. చాలా మంది బయటి ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు ఇంట్లో వండుకునే టైమ్ లేక ఆన్ లైన్

భార్య బాత్రూం వీడియో వైరల్ .. గుండె నొప్పితో భర్త మృతి

Vasishta Reddy
కృష్ణ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్నానం చేస్తుండగా తన భార్యను వీడియో తీసారన్న మనస్తాపంతో భర్తకు గుండెపోటు వచ్చింది. మృతుడు బాపులపాడు మండలం ఏ.సీతారామపురానికి చెందిన

లేడి కానిస్టేబుల్ దారుణాలు : ప్రేమ పేరుతో ముగ్గురితో పెళ్లి.. ఆ తర్వాత

Vasishta Reddy
న్యాయం చేయాల్సిన పోలీసులే.. దారుణాలకు ఒడికడుతున్నారు. అవును హైదరాబాద్ లో ఏకంగా ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్ చేస్తోంది. డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ

తెలంగాణలో దారుణం : 5 గంటల పాటు అంబులెన్స్‌లోనే గర్భిణి నరకయాతన..

Vasishta Reddy
వైద్యులు ఎప్పటికి దేవుళ్ళే. కానీ ప్రస్తుత ఈ కరోనా కాలంలో కొందరు వైద్యులు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉంది.మరి కొందరు నిజాయితీగా ఉన్నా వారిని సైతం తప్పుద్రోవ పట్టించే

కరోనా రోగిపై రేప్ ఎటాక్.. 24 గంటల్లో మహిళ మృతి

Vasishta Reddy
దేశంలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దారుణం

ట్యాంక్ బండ్ పై ఘోర ప్రమాదం : కారు బోల్తా..స్వల్ప గాయాలు

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా   హైదరాబాద్ లో

తెలంగాణలో దారుణం : కరోనాతో కొడుకు.. తట్టుకోలేక ఫ్యామిలీ మొత్తం మృతి

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షలు దాటేశాయి. ఇది ఇలా

ఏపీలో దారుణం : పురుగుల మందు తాగిన లేడి ఎస్ఐ, కానిస్టేబుల్

Vasishta Reddy
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చుండూరు ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం

కడప జిల్లాలో పేలుడు.. 10 మంది కూలీలు మృతి

Vasishta Reddy
కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఆ జిల్లాలోని

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం : సీఐ దంపతులు మృతి

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా   హైదరాబాద్ లో