telugu navyamedia

క్రైమ్ వార్తలు

మదనపల్లెలో మరో దారుణ ఘటన

Vasishta Reddy
చిత్తురు జిల్లా మదనపల్లెలో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఫేస్ బుక్ ద్వారా బాలికకు దగ్గరై ప్రేమ

హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్..

Vasishta Reddy
హైదరాబాద్ షాద్ నగర్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఎంబిబిఎస్ డాక్టర్ అవతారం ఎత్తిన వార్డ్ బాయ్ ప్రవీణ్.. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు.

లాక్ డౌన్ లోనూ… హైదరాబాద్ లో దొంగల హల్చల్

Vasishta Reddy
హయత్ నగర్ పీఎస్ పరిధిలోవరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌లోనూ చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు.లాక్‌డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామంటున్న పోలీసులు.. అదే టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ లో దారుణం…అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య

Vasishta Reddy
ఇంట్లో లోపలికి వెళ్లి గడియ పెట్టుకొని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివ

లవ్ ఎఫైర్ : కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు

Vasishta Reddy
కడప జిల్లా రాయచోటిలో దారుణం చోటచేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్ళితే…ప్రేమ వ్యవహారం యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని

వికారాబాద్ జిల్లాలో బర్త్ డే వేడుకలు : హిజ్రాలతో అశ్లీల నృత్యాలు

Vasishta Reddy
వికారాబాద్ జిల్లాలో బర్త్ డే వేడుకలు కలకలం రేపాయి. ఈ వేడుకల్లో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేస్తూ హాల్ చల్ చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా

తెలంగాణలో దారుణం : అత్తకు కరోనా.. కోడలిని కౌగిలించుకుని మరీ..!

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..

కేటుగాడు: 35 గ్రాముల బంగారు ఉంగరాలను దొంగ!

Vasishta Reddy
పోలీసులకు ఆధారాలు దొరకకూడదనే భయంతో ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగాడు. ఆ దొంగ మింగిన బంగారు ఉంగరాలను ఆపరేషన్‌ చేసి డాక్టర్లు బయటికి

మంత్రుల పేరుతో భారీ మోసాలు : ఓ యువతిని దారుణం !

Vasishta Reddy
మంత్రుల పిఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ అనే వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానంటూ

కరోనాకు విరుగుడంటూ.. కట్లపామును కసాబిసా కొరికి…చివరికి

Vasishta Reddy
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం

హైదరాబాద్ లో దారుణం.. బాత్రూమ్ లోకి వెళ్ళాక మరీ బాలికపై !

Vasishta Reddy
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

సీలేరు నదిలో నాటు పడవలు మునక.. 8 మంది గల్లంతు

Vasishta Reddy
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రయాణికులతో వెళుతున్న రెండు నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8