హైదరాబాద్ లోని రావిరాల జెమ్స్ అండ్ జ్యువెల్లెర్స్ పార్కులో ఉన్న శ్రీ కృష్ణ జ్యువెలర్స్లో భారీ కుంభకోనం జరిగినట్టు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణ జ్యువెలరీ
స్నేహం ముసుగులో ఓ వ్యక్తిని నిండా ముంచాడో మరో వ్యక్తి. పెద్ద ఎత్తున ఆస్తులున్నాయని గుర్తించి తన మరదలిని ఎరగా వేశాడు. బాధితుడు తేరుకొని.. మోసపోయానని గుర్తించే
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.7గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండి గుట్ట అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి నుంచి హనుమకొండకు
ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు
హైదరాబాద్లోని మాదాపూర్లో ఆదివారం ప్రమాదం చోటు చేసుకున్నది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి జెన్నిఫర్కు
తెలుగు అకాడమీలో రూ.70 కోట్ల మేర నిధులు గల్లంతైన వ్యవహారంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మస్తాన్ వలి, పద్మావతి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ బ్యాంకు
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన జూనియర్ ఆర్టిస్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పీఎస్
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో సోమవారం రాత్రి ఓ బాలిక(13), యూట్యూబ్లో ఓ