telugu navyamedia

క్రైమ్ వార్తలు

కేరళలో ఆగని ఆందోళనలు.. ఎమ్మెల్యే, ఎంపీ ఇళ్లపై బాంబు దాడులు

vimala p
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు, దాడులతో కేరళ అట్టుడుకుతోంది. ఇప్పటివరకు పోలీసులు 1800 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.

మరో మహిళ .. జీవితాన్ని ప్రశ్నించిన.. ఫేస్ బుక్..

vimala p
సామజిక మాధ్యమాలు వివిధ కారణాల చేత దూరంగా ఉన్న వారితో అతిదగ్గరగా ఉన్నట్టుగా ఉండేందుకు ఉపకరించేందుకు ఉద్దేశించినవి, కానీ నేడు అవి వేరొక మార్గంలో తప్పుగా ఉపయోగిస్తూ..

ఢిల్లీలో ఘోర ప్రమాదం..భవనం కూలి ఏడుగురు దుర్మరణం

vimala p
దేశ రాజధాని ఢిల్లీలోలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లో ఓ మూడంతస్థుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించండంతో భవనం కుప్పకూలింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ

శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన మరో మహిళ!

vimala p
శబరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం రాత్రి మరో మహిళ ప్రవేశించారు. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ పవిత్ర

జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏకు బదిలీ..

vimala p
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్‌పై హత్యాయత్నం

మహిళా జర్నలిస్టు వీపుపై గట్టిగా తన్నారు..

vimala p
కేరళ రాష్టంలోని శబరిమలలో ఇటీవల జరిగిన సంఘటనలను చిత్రీకరిస్తున్న ఓ వీడియో జర్నలిస్ట్ పై ఆందోళకారులు దాడి చేశారు. కైరాలీ టీవీకి చెందిన మహిళా వీడియో జర్నలిస్టు

ఒక్క మిస్డ్ కాల్ తో రూ.1.86 కోట్లు మాయం

vimala p
ఒకేఒక్క మిస్డ్ కాల్ తో రూ.1.86 కోట్లు మాయం చేసిన ఘరానా మోసం ఒకటి ముంబయిలో వెలుగు చూసింది. పోలిసుల కథనం ప్రకారం… ముంబైకి చెందిన టెక్స్

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

vimala p
హైదరాబాద్‌ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గురువారం ఉదయం మొగల్ కా నాలా పిల్లర్ నెంబర్ 101 వద్ద స్కూటీని

బయట యూఎస్‌బీ పోర్టు తో ఛార్జింగ్‌ అయితే ‘జ్యూస్‌ జాకింగ్‌’కు గురైనట్లే.. జాగ్రత్త

కొద్దిరోజుల క్రితం దేశరాజధాని దిల్లీలో ఓ యువకుడు తన ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోవడంతో దగ్గరలోని వాణిజ్య సముదాయానికి వెళ్లి అక్కడున్న యూఎస్‌బీ పోర్టు నుంచి ఉచితంగా ఛార్జింగ్‌

ఈవ్-టీజింగ్ ఆపినందుకు… మహిళను వివస్త్రను చేసి.. విధులలో..

vimala p
దేశంలో రక్షణ కొన్ని రాష్ట్రాలలో మరీ దిగజారిపోయింది చెప్పేందుకు మరో స్పష్టమైన ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. తప్పును ఆపినందుకు మహిళను దారుణంగా హింసించి, అవమానించారు. ఇలాంటి దారుణాలకు

ఢిల్లీలో మహిళపై .. ఆటోవాలాల సామూహిక అత్యాచారం..

vimala p
దేశరాజధానిలోనే మహిళలకు రక్షణ కరువైందని మరోసారి రుజువైంది. మహిళపై అత్యాచారానికి పడే శిక్ష ఎంతటిదో తెలిసికూడా వెనుకాడకుండా ఈ దారుణాలు ఒంటరిగా దొరికిన మహిళలపై కొనసాగుతూనే ఉన్నాయి.