శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు, దాడులతో కేరళ అట్టుడుకుతోంది. ఇప్పటివరకు పోలీసులు 1800 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.
సామజిక మాధ్యమాలు వివిధ కారణాల చేత దూరంగా ఉన్న వారితో అతిదగ్గరగా ఉన్నట్టుగా ఉండేందుకు ఉపకరించేందుకు ఉద్దేశించినవి, కానీ నేడు అవి వేరొక మార్గంలో తప్పుగా ఉపయోగిస్తూ..
దేశ రాజధాని ఢిల్లీలోలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్లో ఓ మూడంతస్థుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించండంతో భవనం కుప్పకూలింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్పై హత్యాయత్నం
కేరళ రాష్టంలోని శబరిమలలో ఇటీవల జరిగిన సంఘటనలను చిత్రీకరిస్తున్న ఓ వీడియో జర్నలిస్ట్ పై ఆందోళకారులు దాడి చేశారు. కైరాలీ టీవీకి చెందిన మహిళా వీడియో జర్నలిస్టు
కొద్దిరోజుల క్రితం దేశరాజధాని దిల్లీలో ఓ యువకుడు తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో దగ్గరలోని వాణిజ్య సముదాయానికి వెళ్లి అక్కడున్న యూఎస్బీ పోర్టు నుంచి ఉచితంగా ఛార్జింగ్
దేశంలో రక్షణ కొన్ని రాష్ట్రాలలో మరీ దిగజారిపోయింది చెప్పేందుకు మరో స్పష్టమైన ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. తప్పును ఆపినందుకు మహిళను దారుణంగా హింసించి, అవమానించారు. ఇలాంటి దారుణాలకు
దేశరాజధానిలోనే మహిళలకు రక్షణ కరువైందని మరోసారి రుజువైంది. మహిళపై అత్యాచారానికి పడే శిక్ష ఎంతటిదో తెలిసికూడా వెనుకాడకుండా ఈ దారుణాలు ఒంటరిగా దొరికిన మహిళలపై కొనసాగుతూనే ఉన్నాయి.