ఆంద్రప్రదేశ్లో దారుణం జరిగింది..
ఆంద్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్నభర్తే కాలయముడై భార్యపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వివర్లాలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని భరణికోట