telugu navyamedia

క్రైమ్ వార్తలు

ఉగ్రదాడి పై పాక్ రాయ‌బారికి స‌మ‌న్లు

vimala p
జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 49 మంది జ‌వాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భార‌త విదేశాంగ శాఖ పాక్ రాయ‌బారికి

ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందిస్తాం: రాహుల్

vimala p
జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, తమ పార్టీ

పాకిస్థాన్‌ను ఒంటరిని చేయబోతున్నాం: అరుణ్ జైట్లీ

vimala p
జమ్మూకశ్మీర్‌ పుల్వామా ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాకిస్థాన్‌ను భారత్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ

ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది: మోదీ

vimala p
అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెడతామని ప్రధాని మోదీ అన్నారు. అమర జవాన్లకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ మాట్లాడుతూ..దాడికి పాల్పడివారిన వదిలేది లేదని భారీ

నివాళులు.. నిరసనలు.. డిమాండ్ లతో.. హోరెత్తుతున్న దేశం..పుల్వామా దాడే కారణం.. 

దేశవ్యాప్తంగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడులపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదేకోవలో రాజస్థాన్‌లోని టోంకా జిల్లా కేంద్రంలో

ఉగ్రదాడిపై క్యాబినేట్ అత్యవసర సమావేశం!

vimala p
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర

జవాన్ల మృతి మనసును కలచివేసింది: పవన్ కల్యాణ్

vimala p
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్

జమ్మూ కాశ్మీర్ లో ముష్కరుల దాడులు.. 18 మంది జవాన్లు మృతి..

vimala p
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ముష్కరులు వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డాయి. తాజాగా పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిపిన ఉగ్రవాదులు మరో ఘాతుకానికి ఒడిగట్టారు. అవంతిపుర సమీపంలో సీఆర్పీఎఫ్‌

నెల్లూరులో ఇసుక మాఫియా.. పెద్దల అండతో.. అధికారుల అలసత్వం.. !!

vimala p
నెల్లూరు జిల్లాలో ఎంత నిలువరిద్దామన్నా కూడా ఇసుకాసురులు మళ్లీ..మళ్లీ బరి తెగిస్తున్నారని.. వారి దందాలు ఆగడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు చర్యలకు ఉపక్రమించేలోపే నదీ

జయరాం హత్యకేసులో… విచారణ ఎదుర్కొన్న నటుడు పింగ్ పాంగ్ సూర్య ..!

vimala p
జయరాం హత్య కేసు రోజుకో రకంగా మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమించడంతో… మూడు రోజుల కస్టడీలో

ఢిల్లీలో మరి అగ్నిప్రమాదం.. భయబ్రాంతులలో ప్రజలు..

vimala p
రాజధాని ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కరోల్‌బాగ్‌లోని హోటల్ అర్పిత్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనను మరవక

జయరాం కేసులో .. రాకేష్ రెడ్డి చెప్పిన విషయాలు..

vimala p
ఇటీవల హత్యకు గురైన ప్రముఖ వ్యాపారి, చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి కీలక విషయాలు