మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి రాష్ట్ర రాజధాని భోపాల్లోని కమలా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్లోని ప్రత్యేక వార్డు (SNCU)లో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు శిశువులు
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఘోరం చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్ ఏకే-47 రైఫిల్తో నలుగురు సహోద్యోగులను కాల్చిచంపాడు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పారామిలటరీ దళానికి చెందిన శిబిరం
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో దర్యాప్తుపై ఎన్సీబీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్తో పాటు మరో ఆరుగురికి
మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోని విషాదం చోటు చేసుకుంది. ఘట్లోడియా ప్రాంతంలోని ఉన్న వృద్ధ దంపతులను గుర్తుతెలియని దుండగులు వారి ఇంటిలో హత్య చేసి, దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు
తమిళనాడులోని తిరువళ్లూరులో ని విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నవదంపతులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన తిరువళ్లూరు జిల్లా మప్పేడులో చోటుచేసుకుంది. నాలుగు రోజుల
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను సోమవారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 12 గంటల పాటు విచారించిన తర్వాత రాష్ట్ర పోలీసు వ్యవస్థలో దోపిడీ రాకెట్తో
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డెహ్రాడూన్ జిల్లాలోని వికాస్నగర్ వద్ద ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. రోడ్డు, రైలు,