మొదడువాపు వ్యాధితో బీహార్ లో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 100దాటింది. రెండు వారాల వ్యవధిలోనే 100చిన్నారులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బీహార్ లోని
పెళ్లంటేనే అటుఇటు బోలెడు లెక్కలు ఉంటాయి. ఇక కట్నకానుకలు విషయానికి వస్తే, పైసా తగ్గినా ఎంత రాద్ధాంతం అవుతుందో చెప్పనలవి కానిది. అదే కాస్త మార్పుతో జరిగింది.
వెస్ట్ బెంగాల్ లో జూనియర్ డాక్టర్లపై దాడికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) పిలుపునిచ్చింది. నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళితే ఆదివారం యమునా ఎక్స్ప్రెస్ వే మీదుగా
సోమాలియా మరోసారి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని మొగదీషులోని అధ్యక్ష భవనంతో పాటు మరో చోట సంభవించిన కారుబాంబు పేలుళ్లలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
తన మాట వింతలేదన్నా నెపంతో ఓ పోలీస్ మహిళా కానిస్టేబుల్ ను అతికిరాతకంగా హతమార్చిన ఘటన కేరళ లో చోటుచేసుకొంది. అలప్పుజ జిల్లాలోని వళ్లికున్నం ప్రాంతానికి చెందిన
దక్షిణాఫ్రికాలోని పోర్ట్ఎలిజబెత్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయి. దీంతో వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే తమ ఇళ్లు ధ్వంసం చేయడానికి వీల్లేదంటూ ఆ ప్రాంత వాసులు
దశాబ్దకాలంగా హైదరాబాద్ సంస్కృతి విచ్చలవిడితనంగా రూపుమార్చుకుంటుంది. వీకెండ్ కోసం క్లబ్లకు వచ్చే డబ్బున్నోళ్లు అక్కడ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే ఈ ఎంజాయ్ మాటున