telugu navyamedia

క్రైమ్ వార్తలు

నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున సీబీఐ కోర్టులో మెమో దాఖలు

vimala p
మ్యాట్రిక్స్ అధినేతనిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా దేశానికి విహారయాత్ర నిమిత్తం వెళ్లారు. వాన్ పిక్ వ్యవహారంలో రస్ అల్ ఖైమా సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను

కాజల్ పేరు చెప్పి .. 60 లక్షలు దోచేసి …

vimala p
న‌టీన‌టుల‌పై అభిమానం ఒక రేంజ్ లో ఉంటుంది. దానిని మరో రకంగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అభిమానం కూడా హ‌ద్దు దాటితేనే లేనిపోని స‌మస్య‌లు వ‌చ్చిప‌డతాయి.

యూపీలో దారుణం.. స్కూల్‌ ప్రాంగణంలో విద్యార్థి హత్య

vimala p
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అహియాపూర్‌లోని ఓ స్కూల్‌ ప్రాంగణంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి హత్యకు గురయ్యాడు. సూరజ్‌కుమార్‌ అనే విద్యార్థి స్కూల్‌లో హత్యకు

టీసీ కోసం రూ.2 వేలు లంచం.. ఏసీబీకీ చిక్కిన హెచ్ఎమ్ లలిత

vimala p
ఇప్పటి వరకు రెవెన్యూ, ఇరిగేషన్‌ తదితర శాఖలకు పరిమితమైన లంచాలకు ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా అలవాటు పడుతున్నారు. ఓ ప్రధానోపాధ్యాయురాలు టీసీ కోసం రూ.2 వేలు లంచం

నంబర్‌ పేట్లు లేకుండా వాహనాలను నడిపితే అంతేసంగతి.. ?

vimala p
సికింద్రాబాద్ ప్రాంతంలో నంబర్‌ పేట్లు లేని వాహనాలతో ఇష్టానుసారంగా తిరిగిన వారి పై పోలీసులు కేసులు నమోదు చేశారు. నంబర్‌ పేట్లు లేకుండా వాహనాలను నడిపిన 9

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 65 మందికి జరిమానా

vimala p
హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 84 మందిపై మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం వారిని నాంపల్లిలోని మూడో మెట్రో పాలిటన్‌

హైదరాబాద్ లో రూ.2.93 కోట్లు విదేశీ కరెన్సీ పట్టివేత

vimala p
నిబంధనలకు విరుద్దంగా కీర్తికుమార్‌జైన్‌ కరెన్సీని చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమించిన వాడి కోసం రష్యా నుంచి ఇండియా వచ్చింది… కానీ…?

vimala p
దీపక్ హరియాణాకు చెందిన వాడు. పంచ్‌కులా జిల్లా రత్తేవాలీ ప్రాంతంలో నివసిస్తుంటాడు. రష్యాకు చెందిన ఓ యువతితో దీపక్ కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి,

కృష్ణా జిల్లాలో రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు

vimala p
తమకు పరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్న రైతులను కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడులో పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న

నాలుగు దశాబ్దాలుగా తల్లి దాచిన బాక్స్… ఆమె మరణంతో దాన్ని ఓపెన్ చేసిన అతనికి షాక్

vimala p
ఈ ఘటన అమెరికాలోని మిస్సోరిలో ఆదివారం చోటు చేసుకుంది. ఆడమ్ స్మిత్ (37) అనే వ్యక్తి తల్లి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో జూలై 21న చనిపోయింది. గత 20

ఆయుర్వేద విద్యార్థినుల పై పోలీసుల అత్యుత్సాహం.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్

vimala p
హైదరాబాద్ చార్మినార్ వద్ద ఆయుర్వేద భవన్ ని తరలించ వద్దని వైద్య విద్యార్థినులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడ

కేంబ్రిడ్జి స్కూలుకు ఫోరం మొట్టికాయలు.. ఫీజులో 50 శాతాన్ని విద్యార్థికి తిరిగి ఇవ్వాలి!

vimala p
పంజాబ్‌లోని కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలుకు వినియోగదారుల ఫోరం మొట్టికాయలు వేసింది. తీసుకున్న స్కూలు ఫీజులో 50 శాతాన్ని విద్యార్థికి వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఫోరం ఆదేశించింది. ఓ సాధారణ