telugu navyamedia

క్రైమ్ వార్తలు

ఎన్​ కౌంటర్​ లో ఎనిమిది మంది మావోల మృతి

vimala p
ఛత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. .ఆపరేషన్ ప్రహార్ లో భాగంగా సుక్మా జిల్లాలోభద్రతా బలగాలు

శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత

vimala p
హైద్రాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే .. దోహా నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌

ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

vimala p
జనగామ జిల్లాలో ఒకేసారి ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సీ డెవలప్‌మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5వేలు తీసుకుంటూ ఎస్సీ

చెరువులో బోల్తాపడ్డ కారు.. ముగ్గురి మృతి

vimala p
రోడ్డు పై వెళ్తున్నా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు

నిర్భయ దోషులకు జైలు అధికారుల లేఖ

vimala p
నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ ను జారీ చేసింది.

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

vimala p
జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోతమోగింది.  అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు

భార్య మేనమామను కారుతో తొక్కించి చంపిన కిరాతకుడు!

vimala p
భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్య మేనమామను హతమార్చాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం..

జర్నలిస్టులను దూషిస్తూ దాడి.. ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

vimala p
జర్నలిస్టులను దూషిస్తూ దాడికి పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. సబర్బన్‌ ఒశివారాలోని భగత్‌ సింగ్‌ నగర్‌ ఏరియాలో మంగళవారం 19 ఏళ్ల యువతి

ప్రేమించకుంటే యాసిడ్ పోస్తా.. యువకుడికి స్థానికుల దేహశుద్ధి

vimala p
ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరించిన ఓ యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి పేట పరిధిలో

స్టేషన్‌కు వచ్చిన యువతిని వేధించిన కానిస్టేబుల్‌!

vimala p
రాజన్న జిల్లాలోని సిరిసిల్లలో యువతిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. స్టేషన్‌కు వచ్చిన యువతిని కానిస్టేబుల్‌ లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ

‘పాక్ జిందాబాద్’ అంటూ నినాదాలు.. యువ‌తిపై దేశ‌ద్రోహం కేసు

vimala p
బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో ఓ యువతి హల్ చల్ చేసింది. వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

vimala p
మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వైరాగ్‌ ఏరియాలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు – జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపు