హైద్రాబాద్ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే .. దోహా నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్
జనగామ జిల్లాలో ఒకేసారి ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సీ డెవలప్మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5వేలు తీసుకుంటూ ఎస్సీ
జమ్మూకశ్మీర్లో మరోసారి కాల్పుల మోతమోగింది. అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు
జర్నలిస్టులను దూషిస్తూ దాడికి పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సబర్బన్ ఒశివారాలోని భగత్ సింగ్ నగర్ ఏరియాలో మంగళవారం 19 ఏళ్ల యువతి
ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరించిన ఓ యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి పేట పరిధిలో
రాజన్న జిల్లాలోని సిరిసిల్లలో యువతిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్పై కేసు నమోదైంది. స్టేషన్కు వచ్చిన యువతిని కానిస్టేబుల్ లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ
బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ కార్యక్రమంలో ఓ యువతి హల్ చల్ చేసింది. వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వైరాగ్ ఏరియాలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు – జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీపు