తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల దారుణ హత్య కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అభ్యర్థుల నుంచి పూర్తి వివరాలు రాబట్టే
హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులను కాపుకాచి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా విచక్షణా రహితంగా దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.. వామన్ రావు సతీమణి కారులోనే మృతి చెందగా, వామన్
తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలోని గాలి గోపురం వద్ద భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా
వికారాబాద్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. మహిళను అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు.. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి గొంతు నులిమి హత్య చేసినట్టుగా ఆనవాళ్లు లభించాయని
న్యాయవాది వామన్ రావు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాలు బయటపెట్టాడు. తాను గత నాలుగు నెలల క్రితమే వామన్ రావును హత్య చేసేందుకు
లాక్డౌన్ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజేంద్రనగర్లో చిరుత రెండు సార్లు అందరినీ
ఘట్ కేసర్ బీ-ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విద్యార్థిని.. వెంటనే ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కండీషన్ క్రిటికల్ కావడంతో అక్కడి
ఘాట్ కేసర్ విద్యార్ధి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నలుగురు ఆటో డ్రైవర్లను అన్యాయంగా బీ ఫార్మసీ విద్యార్థి ఇరికించిన విషయం తెలిసిందే. తనను నలుగురు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్
కట్టుకున్న భర్తను కనీస కనికరం లేకుండా చంపేసింది ఓ భార్య. ప్రియుడి మోజులో పడి తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను పక్కా ప్లాన్ తో ప్రియుడితో కలిసి చంపిన భార్య ఉదంతం
మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలపై దారుణాలు ఆగడం తగ్గడం లేదు. రోజు రోజు మహిళలపై రేప్లు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు చేసిన వారి పట్ల పోలీసులు ఎన్నికఠిన చర్యలు తీసుకున్నా…