ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగిలి షాక్తో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో ఆ
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేస్తున్న భార్యాభర్తలు పై పలువురు వ్యక్తులు దాడి చేశారు. రాముడి జన్మభూమిమైన అయోధ్య ఒడ్డున ప్రవహించే పవిత్ర నదిలో
*అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం.. *ఈ ఘటనల్లో 250 మంది మరణించినట్లు సమాచారం *భూకంపంతో కుప్పకూలిన భవనాలు.. *కొనసాగుతున్న సహాయచర్యలు అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు పక్టికా
శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులుగా అందరినీ టెన్షన్ పెట్టిన ఎలుగుబంటి మృతి చెందింది. సోమవారం పలువురిపై దాడి చేసి గాయపరిచిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు
మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సభ్యులు పురుగులు మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి 350 కిలోమీటర్ల
*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత *ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు *ఒకరి మృతి..పలువురు పరిస్థితి విషమం..పలువురుకు గాయాలు అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిగుండంగా మారింది. అగ్నిపథ్
*సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన నిరసన కారులు.. రణరంగం *అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళన *మూడు ట్రైన్లుకు నిప్పు పెట్టిన నిరసనకారులు *ఆందోళన కారులు అదుపుచేసేందుకు
*అగ్నిపథ్ స్కీమ్ చెలరేగిన హింస.. *రైళ్లకు, పోలీసుల వాహనాలకు నిప్పు.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై దేశంలో పలుచోట్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్,
నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడ నమ్మకాలతో కన్న తండ్రి ఘాతుకానికి చిన్నారి పునర్విక మృతి చెందింది. వివారాల్లోకి వెళితే.. ఆత్మకూరు పెద్దిరెడ్డిపల్లి కి చెందిన