ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 4న యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని సమాచారం. ప్రధానాలయంతో పాటు భక్తుల
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. 60 సంవత్సరాలు
కేంద్రం ప్రభుత్వం ఇటీవలే ఫాస్టాగ్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫాస్టాగ్ లేకుంటే టోల్ గేట్ ఛార్జీలను డబుల్ వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్
దేశవ్యాప్తంగా నిన్న కరోనా రెండో విడత ప్రారంభమైన విషయం తెలిసిందే. 60 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులున్న 45-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికీ కరోనా టీకా వేసే కార్యక్రమం సోమవారం
ఏపీలోని అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే..కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్ షాక్ ఇచ్చారు. షెడ్యూల్ వచ్చాక కూడా బీజేపీలో తీర్థం తీసుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతిసే విధంగా
ప్రపంచంలోనే అతి విలువైన వస్తువు బంగారం. దీనిని కొనడానికి ఎంతో ఇష్టపడతారు మహిళలు. అయితే.. తాజాగా బంగారం ధరలు మహిళలకు షాకిచ్చాయి. గత మూడు రోజులు తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ మళ్లీ
ప్రస్తుత బిజీ లైఫ్లో మనం ఎన్నో అనారోగ్యాలకు గురవుతుంటాం. ఎందుకంటే.. ప్రస్తుత పోటీ తత్వానికి బిజీ లైఫ్ గడపకపోతే.. మనం ముందుకు వెళ్లలేం. దీంతో మన ఆరోగ్యాలు చేడు పోతున్నాయి. ముఖ్యంగా , వీర్యకణాల
మేషం : చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రావలసిన మొండిబాకీలు సైతం వాయిదాపడతాయి. అధికారులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం.