రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజూ ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. శరీరంలో చలువని పెంచేందుకు మన
ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి. దీన్ని పైల్స్ లేదా మొలలు, మూలశంక అని అంటారు.
మనలో చాలా మంది బాధ పడుతున్న సమస్య గ్యాస్,అసిడిటీ. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఆహార శైలికూడా మారుతోంది. ఇంటి ఫుడ్కు ప్రాధాన్యత తగ్గుతుండడం.. బయట ఫుడ్ఖు అలవాడు
భయపడిందే జరిగింది.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటకలోని రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన
కరోనా ఖతమైందనుకునే తరుణంలో కొత్త వేరియంట్ భయపెడుతోంది. ప్రజలు నిర్లక్ష్యంచేస్తే కొత్తవేరియంట్ ఏక్షణాన్నైనా… కోరలుచాచే అవకాశం ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు.
శీతాకాంలో వచ్చిందంటే చాలు కొంతమందిని కాళ్ళ పగ్గుళ్ళు వీపరీతంగా బాధిస్తుంటుంది. కొందరికైతే కాలంతో సంబంధం లేకుండా కాళ్ల పగళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మంది దీనిని పెద్ద
కంటికి కనబడని శత్రువు ప్రపంచాన్ని వణికించింది. అన్నిరంగాలపై ప్రభావం చూపింది. ప్రపంచదేశాలను స్తంభింపజేసింది. వైద్య శాస్త్రరంగానికి సవాలు విసిరింది. సమున్నతమైన వైరస్ ను వ్యాక్సిన్ ఎదుర్కోగలదని శాస్త్రవేత్తలు
శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారకుండా మార్కెట్లో వచ్చే క్రీములు అన్నీ వాడుతుంటాం. మన ఈ కాలం చర్మాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. చల్లని గాలులు ప్రభావం
పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత పేరెంట్స్ పైనే ఉంది. ముఖ్యంగా కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న కారణంగా మరింత
ప్రపంచవ్యాప్తంగా, మధుమేహం (డయాబెటిస్ ) పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసింది. భారతదేశంలో దాదాపు 7.7 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు నిర్థారణ అయింది..అంతేకాకుండా వారి సంఖ్య
రోజు ఎన్నో ఆరోగ్య సమస్యలతో కొంతమంది సతమతమవుతుంటారు..డాక్టర్ ఇచ్చిన మందులు వాడడంతో పాటు.. ప్రతి రోజూ సరైన పోషకాహారం తీసుకుంటే ఎలాంటి రోగాలకైనా చెక్ పెట్టొచ్చు అంటున్నారు
దేశంలో ఒక వైపు కరోనా తో సతమతమవుతుంటే..మరోవైపు డంగ్యూ జ్వరం విజృంభున జనాలకు అతాలకుతలం చేస్తున్నాయి .గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.