సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే.
భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి… ఆ ప్రయోజనాలేంటో తెలుసా..
వీర్యలోపం, లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలంటే..యాలకులను ఆహారంలో చేర్చుకోవాలి. కంప్యూటర్ల ముందు గంటలపాటు కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా వుండటం ద్వారా లైంగిక పరమైన ఇబ్బందులు తప్పట్లేదు. మారుతున్న
రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు? కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ
భారతీయ ఆధ్యాత్మిక చింతనతోపాటు వైద్యంలోనూ ఉసిరికకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. హిందూ ధర్మం ఉసిరిక చెట్టును పవిత్రంగా భావిస్తుంది. రోగాల బారి నుంచి కాపాడేందుకు శరీరంలో