దేశంలో కరోనా కొనసాగుతుంది. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 71,365 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఒక్కరోజులోనే
శీతాకాలంలో సాధారణంగా చలి నుంచి కాపాడుకోవడం కోసం స్వెట్టర్లు, దళసరి దుస్తులు ధరించడం చాలా కామన్. బాహ్య శరీరాన్నికాపాడుకోవడంపై చాలా శ్రద్ధ చూపించే చాలా మంది.. ఆరోగ్యం
జ్వరం, దగ్గు, జలుబుతో ఎవరైనా వస్తే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కానీ జనం మాత్రం వినడంలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ కేసులు
ఆస్తమా రాకుండా ముందుజాగ్రత్తగా క్రింద చూపిన పదార్థాలను తీసుకుంటూ వుంటే ఆస్తమా సమస్యను అధిగమించవచ్చు. ఆస్తమా పేషెంట్లు కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ వ్యాప్తి పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్క పక్క కరోనా ..మరో పక్క ఓమిక్రాన్ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత 24