జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఆదివారం ఉదయం 10
డాక్టర్ సీర పాణి గోపాలుని, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, నెఫ్రోప్లస్ & సిటిజన్స్ హాస్పిటల్ మలేరియా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధి, ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. మలేరియా యొక్క సాధారణ లక్షణాలు అధిక-స్థాయి
పోపు దినుసుగా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, కాల్సియం, మాంగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము ఉన్నాయి .
ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ కారణంగా.. మనుషులు మానసికంగా, శారీరకంగా త్వరగా అలసిపోతారు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వాటిలో ముఖ్యమైంది తలనొప్పి. దీంతో తలనొప్పి, టెన్షన్ వంటి
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వరుసగా మూడో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా
తలనొప్పి ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య అయిపోయింది. తలనొప్పికి కారణాలేవైనా కావచ్చు, దాని ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. చాలా సందర్భాలలో తలనొప్పి కి గల