telugu navyamedia

సామాజిక

రేపు సీబీఎస్ఈ పది పరీక్ష ఫలితాలు

vimala p
రేపు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

ప్రజలకు కరోనా నంబ‌ర్ వ‌న్ శ‌త్రువుగానే ఉంది: డబ్ల్యూహెచ్‌వో

vimala p
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు కరోనాను కట్టడి చేయకుండా తప్పుడు విధానాలతో వెళ్తున్నాయని తెలిపింది.

కర్ణాటకలో కరోనా ఉగ్రరూపం.. బెంగళూరులో మరోసారి లాక్‌డౌన్!

vimala p
కర్ణాటకలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి సాయంత్రం నుంచి ఈనెల 22

తమ దేశంలోనే అసలైన అయోధ్య: నేపాల్ ప్రధాని

vimala p
అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్ దేశస్థుడేనని చెప్పుకొచ్చారు. సాంస్కృతికంగా తాము అణచివేతకు

తమ వద్ద అతిపెద్ద కొవిడ్ పరీక్షా సామర్థ్యం: డొనాల్డ్ ట్రంప్

vimala p
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోన కోవిడ్-19 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యతిరేకంగా గొప్పగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ పరీక్ష సామర్థ్యం

హాలీవుడ్ నటి అదృశ్యం..నదిలో తేలిన మృతదేహం

vimala p
హాలీవుడ్ ప్రముఖ నటి నయా రివీరా ఐదు రోజుల క్రితం అదృశ్యమైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం పెరూలేక్‌లో తేలియాడుతూ కనిపించింది. రివీరా తన నాలుగేళ్ల

జైలులో క్షీణించిన వరవరరావు ఆరోగ్యం.. ఎట్టకేలకు ఆసుపత్రికి తరలింపు

vimala p
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యం నుంచి వరవరరావు పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలన్న ప్రొపెసర్ హరగోపాల్ విజ్ఞప్తిని

బాలీవుడ్ కు పాకిన కరోనా .. నటి రేఖ బంగ్లాకు తాళం

vimala p
బాలీవుడ్ ప్రముఖులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులో 19 మంది మృతి

vimala p
ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన

అమితాబ్ త్వరగా కోలుకోవాలి.. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ట్వీట్!

vimala p
కరోనా బారినపడిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బచ్చన్ ప్రస్తుతం ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ ట్విట్టర్

కరోనా ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో ఇళ్లు ఖాళీ!

vimala p
హైదరాబాద్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వలసజీవులు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఒకప్పుడు టు-లెట్ బోర్డు పెట్టిన

అమితాబ్ కుటుంబంలో కరోనా కలకలం.. ఐశ్వర్యరాయ్ కుమార్తె కు పాజిటివ్

vimala p
కరోనా వైరస్ బాలీవుడ్ ప్రముఖులను వణికిస్తోంది. ఇప్పటికే అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడ్డారు. అమితాబ్, అభిషేక్ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.