కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు కరోనాను కట్టడి చేయకుండా తప్పుడు విధానాలతో వెళ్తున్నాయని తెలిపింది.
కర్ణాటకలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. నేటి సాయంత్రం నుంచి ఈనెల 22
అసలైన అయోధ్య తమ దేశంలోనే ఉందని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్ దేశస్థుడేనని చెప్పుకొచ్చారు. సాంస్కృతికంగా తాము అణచివేతకు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోన కోవిడ్-19 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యతిరేకంగా గొప్పగా పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ పరీక్ష సామర్థ్యం
హాలీవుడ్ ప్రముఖ నటి నయా రివీరా ఐదు రోజుల క్రితం అదృశ్యమైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం పెరూలేక్లో తేలియాడుతూ కనిపించింది. రివీరా తన నాలుగేళ్ల
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యం నుంచి వరవరరావు పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలన్న ప్రొపెసర్ హరగోపాల్ విజ్ఞప్తిని
బాలీవుడ్ ప్రముఖులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ
ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన
కరోనా బారినపడిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బచ్చన్ ప్రస్తుతం ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ ట్విట్టర్
హైదరాబాద్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వలసజీవులు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఒకప్పుడు టు-లెట్ బోర్డు పెట్టిన
కరోనా వైరస్ బాలీవుడ్ ప్రముఖులను వణికిస్తోంది. ఇప్పటికే అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడ్డారు. అమితాబ్, అభిషేక్ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.