telugu navyamedia

సామాజిక

శబరిమల యాత్రకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

vimala p
ఈ ఏడాది శబరిమల యాత్రకు కేరళ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని కేర‌ళ దేవాదాయశాఖ మంత్రి సురేంద్రన్ తెలిపారు. క‌రోనా నిబంధ‌న‌ల‌కు

ఆస్తిలో ఆడపిల్లలకు స‌మాన వాటా: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

vimala p
త‌ల్లిదండ్రుల ఆస్తిలో ఆడపిల్లలకు స‌మాన వాటా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005

రష్యా నుంచి తొలి వ్యాక్సిన్ వచ్చేసింది!

vimala p
కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నామని రష్యా అనేకసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు రష్యా నుంచి కరోనా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం..కొత్తగా 1,896 మందికి పాజిటివ్

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో

హైదరాబాద్ నిమ్స్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం!

vimala p
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో లో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఐసీఎంఆర్ ఆదేశాల

చిత్తూరు జిల్లాలో అరుదైన పక్షి…!

vimala p
చిత్తూరు జిల్లాలో అరుదైన పక్షి కనిపించింది. ఈ పక్షి ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. బి.కొత్తకోట మండలం డేగాని పల్లిలో స్థానికులకు పొలాల్లో దూరంగా

పాక్ నుంచి హిందూ కుటుంబం వలస.. ఒకేసారి 11 మంది ఆత్మహత్య

vimala p
పాకిస్థాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన ఓ హిందూ కుటుంబంలో ఒకేసారి 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో జరిగింది.

నేడు మహేశ్ బాబు జన్మదినం.. ట్విట్టర్ లో చంద్రబాబు శుభాకాంక్షలు

vimala p
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కామన్ డిస్ ప్లే లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబుపై శుభాకాంక్షల

కోవిడ్ టెస్ట్ కు కొత్త టెక్నాలజీ.. వాయిస్ తో కరోనా నిర్ధారణ!

vimala p
ముంబయి మహానగరంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికీ అక్కడ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ముంబయిలో కరోనా సామాజిక సంక్రమణం దశకు చేరిందన్న అభిప్రాయాల నేపథ్యంలో

అర్చకుల సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం: టీటీడీ ఈవో

vimala p
అర్చకుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి

కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

vimala p
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ వచ్చిందని బీజేపీ నేత మనోజ్ తివారీ

ఈ నెల 12న మార్కెట్లోకి తొలి వ్యాక్సిన్.. రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన

vimala p
కరోనా వైరస్ ను నివారించేదుకు తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను తొలిసారిగా ఈ నెల 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక