క్రిస్మస్ వేడుకను విదేశాల్లో ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్కు చెందిన లియాన్ చాప్మన్ దంపతులు కూడా తమ ఇంటి బాల్కనీలో ఒక పెద్ద
రోజువారీ వస్తువులు ప్లాస్టిక్ ప్యాకింగ్ లోనే ఎక్కువగా ఉంటున్నాయి. తాగడం దగ్గర నుంచి తినడం వరకు అన్నీ కూడా ప్లాస్టిక్ వాటిల్లోనే తీసుకుంటుంటాం. ఆఫీసుల్లో, ఇంట్లో ఎక్కడ
ఓ పాఠశాల వార్షికోత్సవం లో పలువురు ప్రముఖులు..చిన్నారుల ప్రదర్శనలను తిలకిస్తూ ఉన్నారు. అందులో కొందరు చిన్నారులు ఓ స్కిట్ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ స్కిట్ దుమారం రేపుతోంది.
ఎనిమిదేళ్ల ఆ పిల్లాడు స్నేహితులతో ఆడుకుంటూ ఇంటికి లేట్గా వచ్చాడు. దీంతో ఆగ్రహించిన అతని పెంపుడు తండ్రి.. ఇంటికొచ్చిన పిల్లాడిని తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత నేలపై
ఫీనిక్స్ నేపుల్స్ స్కూల్లో టీచింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న క్రిస్టే రోసా (27) విద్యార్థులను తన ఇంటికి పిలిచి మాదక ద్రవ్యాలను అలవాటు చేసింది. అంతేగాక, వారితో లైంగిక
కర్నూలు జిల్లా బనగానిపల్లె నియోజకవర్గంలోని కొలిమిగండ్ల మండలం చింతలాయపల్లెలో టీడీపీ నేత మంజుల సుబ్బారావు దారుణ హత్యకు గురయ్యాడు. మంజుల సుబ్బారావు బనగానిపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయంపడుతుంది. టైమ్స్లాట్ టోకెన్లు పొందిన