telugu navyamedia

సామాజిక

కరోనా పోరుకు గ‌వాస్క‌ర్ రూ. 59 ల‌క్ష‌ల విరాళం!

vimala p
కరోనాపై పోరుకు టీమిండియా మాజీ క్యాప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ పాలుపంచుకొన్నాడు. ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళం అందించాడు. అయితే ఈ

15నుంచి నిబంధనలు సడలింపు ..మేఘాలయ ప్రభుత్వం నిర్ణయం!

vimala p
కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను అంతటితో ఆపేస్తారా? లేక మళ్లీ కొన్ని రోజుల పాటు

ఈ నెల 15 నుంచి అన్ని రైళ్లకూ బుకింగ్స్ ఫుల్!

vimala p
లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో గత నెల 22 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లన్నీ నిలిచిపోయాయి. ఈ లాక్ డౌన్ 14వ తేదీతో ముగియనుంది. లాక్ డౌన్ తొలగిస్తారని

ఏపీ ప్రభుత్వానికి టీటీడీ రూ. 11 కోట్ల విరాళం!

vimala p
కరోనాపై పోరుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలను అందించారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి

కరోనా కట్టడికి జ‌పాన్‌ అప్రమత్తం.. పలు ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ

vimala p
క‌రోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జ‌పాన్ ప్రభుత్వం మరింత అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనాను పూర్తిగా నియంత్రించేందుకు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్ర‌క‌టించింది. ఈ

విదేశీ పర్యనలు రద్దు చేయాలి.. మోదీకి సోనియా పలు సూచనలు

vimala p
కరోనాపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో తగు సూచనలు  ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ మేరకు

భారత్ మరోసారి విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ

vimala p
ప్రజలు సహకరిస్తే భారత్ మరోసారి విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది” అని ఈ ఉదయం

మహారాష్ట్ర సీఎం ఇంటివద్ద ఆంక్షలు.. టీ అమ్మే వ్యక్తికి సోకిన కరోనా!

vimala p
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ప్రైవేటు నివాసం వద్ద కలకలం చెలరేగింది. ముంబై, బాంద్రా‌లోని ఆయన నివాస గృహం ‘మాతోశ్రీ’ సమీపంలో టీ అమ్మే వ్యక్తికి కరోనా

వైద్య సిబ్బంది సాహసోపేతమైన సేవలు: పవన్ కల్యాణ్

vimala p
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది సాహసోపేతమైన రీతిలో సేవలందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లు,

భారత్‌ అన్ని దేశాలకు సాయం చేయాలి: రాహుల్

vimala p
కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్‌ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత

లక్ష మందికి కరోన పరీక్షలు.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

vimala p
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 523 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలో లక్ష మందికి కోవిడ్‌ 19 పరీక్షలు చేయాలని ఆ

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

vimala p
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోన్న నేపథ్యంలో కొంతమంది స్వీయ నియంత్రణ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వెళ్లి బైక్‌పై షికారు చేస్తున్న తన భర్తపై